Category శీర్షికలు

ఎండాకాలం ఇలా ఎదుర్కోవాలి

ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలై పోయింది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…

సమ్మెకు తరలండోయ్‌

‘అధికార పీఠం ఎక్కింది మొదలు అప్రజాస్వామిక చర్యకు పాల్పడే దుష్ట పాలకుల కట్టడి చేయకుంటే నిరంకుశ ప్రభుత్వం  కూల్చకుంటే జాతి అస్తిత్వ సమస్తం ప్రశ్నార్థకమే దేశ భవితవ్యం అంధకారబంధురమే అందుకే…ఇకనైనా కార్మికులారా…కర్షకులారా చెమట చుక్కల శ్రామికులారా సార్వత్రిక సమ్మెకు కదలండోయ్‌ ‌బాధితులారా…పీడితులారా బాధాతప్త  బహుజనులారా ఎర్ర పిలుపందుకు తరలండోయ్‌ ‌కష్టజీవులారా..కర్మవీరులారా భగభగ మండే సూర్యుల్లారా నిప్పు…

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…

‌వంతెన

రెండు తీరాల్ని కలుపుతూ.. కదల్లేని పొడుగు కాళ్లను ధరిస్తూ.. మౌన మునిలా నిశ్చలంగా నిలుస్తూ.. పాములా అష్ట వంకర్లు తిరుగుతూ.. జనాన్ని ఓపిగ్గా ఒడ్డుకు చేర్చుతూ.. రవాణాకు తన వీపునే అందిస్తూ.. చక్రాల బండ్ల కాలుడిని భరిస్తూ.. దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యమై.. ప్రగతికే వారధైంది ఊరి వంతెన ! చీకట్లో వారధికి నక్షత్రాలే మిత్రులు…

‌ప్రగతి పంచాయతీలుగా గిరిజన తండాలు.!

భారతదేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, గిరిజనుల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు ఒక వైపు  ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన…

ప్రభుత్వరంగ రక్షణకే జాతీయ సమ్మె

‘‘‌ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ప్రభుత్వ రంగమే. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ మా ప్రభుత్వ విధానమని, లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేదిలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ‘నేషనల్‌ ‌మానిట్కెజేషన్‌ ‌ప్రాజెక్ట్’ ‌పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరంచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.…

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…