అధికార దుర్వినియోగం
ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత డిజిపి స్వరణ్జిత్సేన్ మాట్లాడుతున్న మాటలు చూడండి.…
