Category శీర్షికలు

అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి.…

దేవులపల్లి ప్రభాకరునికి 1969 తెలంగాణా ఉద్యమ స్మృత్యంజలి…

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు యువ కలాలు ఉద్యమ స్ఫూర్తి సిరాను నింపుకొని వాస్తవ వివరాలను సామాన్య జనానికి అందించడానికి అన్నట్లు ఉద్భవించాయి.ఆ రెండు కలాలలో ఒకటి శ్రీ దేవులపల్లి ప్రభాకరావు గారిది. మొన్ననే (21-4-2022 నాడు) పరమపదిందిన దేవులపల్లి వారికి స్మృత్యాంజలిగా అలనాటి 1969 తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నందించడమే సరియ్కెన నివాళి…

‘‘‌దేవులపల్లికి’’ జోహార్‌ !

అక్షర యోధుడు ఉద్యమ ధీరుడు అభ్యుదయ సూరీడు దేవులపల్లి ప్రభాకరుడు నిష్క్రమించారని తెలిసి సాహితీ జగతి చినబోయింది తెలుగునేల దుఃఖసంద్రమైంది ఓరుగల్లు జిల్లాలలో జన్మించి అందనంత ఎదిగిన అగ్రజుడు తెలంగాణ ఉద్యమాలన్నింట కీలక పాత్ర పోషించిన వీరుడు రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్ష బాధ్యత చెప్పట్టి విశిష్ట సేవలందించిన ఖ్యాతుడు గురజాడ జీవత…

ఆం‌గ్ల సాహిత్య శిఖరం షేక్స్‌ఫియర్‌

23 ఏప్రిల్‌ 1564‌న ఇంగ్లాండ్‌, ‌స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్‌, ‌జాన్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌దంపతులకు జన్మించిన విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ 26 ఏ‌ప్రిల్‌న బాప్టిజమ్‌ ‌స్వీకరించారు. విలియమ్‌ ‌షేర్స్‌ఫియర్‌ ‌తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక…

తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నిరోధించగలరా..!

ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే  ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన  ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో  పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్‌ ‌ద్వారా  ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

ఇది ప్రజా సంబంధాల యుగం

నేడు ప్రపంచంలో కమ్యూనికేషన్‌ ‌విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగాన్ని పటిష్టం చేయాల్సిన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విభాగాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దినదినం ప్రింట్‌, ఎలక్ట్రానిక్స్, ‌సోషల్‌ ‌మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగం (పి.ఆర్‌) ‌ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల, గ్లోబలేజేషన్‌ ‌నేపథ్యంలో ‘‘పి.ఆర్‌’’ ‌వ్యవస్థ ఒక పరిశ్రమ…

‘‌నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి..!

ప్రపంచవ్యాప్తంగా కేప్‌ ‌టౌన్‌ ‌నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ ‌స్ట్రెస్‌)‌కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకోవాలని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ వనరుల సంస్థ (వరల్డ్ ‌రిసోర్సేస్‌ ఇనిస్టిట్యూట్‌) ‌విడుదల చేసే…

విచిత్ర విధి!

విధి…. అదో వింత ఆట ఆటరాదన్నా ఆలకించదు అలుపుగొన్నా కనికరించదు తప్పించుకోలేని సాలెగూడది నీ ప్రమేయము లేకనే నిన్నాడుకొంటుంది. జీవన పతంగ దారాన్ని తనకి నచ్చినట్టు తిప్పుతూ, ఊహించినది జరగక ఊహించనిది తెరపైకి తెస్తూ, ఈ క్షణం వీక్షణమైనది మరుక్షణమే మాయంచేస్తూ, పలుకలేని భావాల్ని చెదరిన మేఘాలై సాగించే, పిడికెడు హృదయానికి కొండంత దుఃఖాలను కురిపించే…