Category శీర్షికలు

నర్సులకు నమస్సులు

సేవాతత్పరులు సంరక్షణా నేత్రులు ఆరోగ్య ప్రదాతలు మానవతామూర్తులు వైద్య సహాయక నర్సులు   వ్యాధి పీడిత బాధితులకు సపరిచర్యలు చేసే దాత్రులు   రోగకారక మహమ్మారులపై నిశబ్ద పోరు చేసే వీరసేనలు   అపత్కాల సమయంలో ఆదరించే ఆపథ్బాంధవులు   భరోసా వచనాలు వల్లించి విశ్వాసం పొదిపే ధీరజులు     రక్తమోడే క్షతగాత్రులను చేరదీసే…

నియంతృత్వ పోకడలకు ముకుతాడు !

ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ ‌తొలగింపు. రాజద్రోహం…

నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అవివాహితలు ఇంటి…

పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన…

‘‘‌గ్యాస్‌ ‌బండ సామాన్యులకు గుదిబండ’’

ఆకాశాన్నంటుతున్న ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు… అని మహాకవి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు అనే సినిమా కోసం రాసిన పాట ఆచంద్రార్కం సత్యమే. అప్పుడెప్పుడో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట నేటికీ సరిపోవడం బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేయవచ్చు.…

కార్పోరేట్‌ ‌కడుపు కోతలు

‘‘‌నేటి ఆధునిక కాలంలో సహజ ప్రసవాలు అనేవి మాత్రం చాలా అరుదై పోయాయి.గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్‌ ‌ప్రసవాలు అత్యంత సహజం అయిపో యాయి.ఈనాడుసహజ ప్రసవాలు అనేవి మాత్రం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ‌కాన్పులు అధికంగా ఉంటున్నాయి.’’ ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం…

మతోన్మాద మరకలు

పరువు హత్యల ఉన్మాదాలు నడిరోడ్డుపై రక్తపు మడుగులు చోద్యం చూస్తున్న సకల జనులు సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు మత-కులోన్మాద దారుణ దాష్టికాలు ! కుల-మతాంతర వివాహాల హత్యలు కులం కత్తి ఝలిపిస్తున్న విపరీతాలు మతాంతీరకణలు, కులన్యూనతలు నిమ్నవర్గ యువతకే యమపాశాలు కులమత నిర్మూలనలే పరిష్కారాలు ! మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు తోబుట్టువులే గొంతు కోస్తున్న అకాలాలు…

ఆనర్‌ ‘‘‌మర్డర్‌’’

ఇపుడిక్కడ పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై ఉన్మాదం స్వైర విహారం చేస్తుంది అగ్రవర్ణ భావజాలమే సమస్తమై దుర్మార్గం చావు దరువు వేస్తుంది సామాజిక అంతరం మరిచి మనస్సులు ఒకటి కావడమే మహా పాపమై వెంటాడుతుంది కులమత తారతమ్యం విడిచి ఎడడుగులు కలిసి నడవడమే యమపాశమై జీవం హరిస్తుంది సరూర్‌ ‌నగరం నడి బొడ్డున జరిగిన హత్యే సజీవ…

‌ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యధలు

గత  సంవత్సర కాలం నుంచి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలలో పదిరోజులైనా వేతనాలు అందుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్‌ ఉద్యోగులు 30,403 మంది, నాన్‌ ‌గెజిటెడ్‌ ‌రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్‌ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు…