Category శీర్షికలు

రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు…

రైతులకు పరిహారం చెల్లించాలి ..!

పంట నష్టం, పరిహారం చెల్లింపు పై రైతు స్వరాజ్య వేదిక ‘‘ఫాక్ట్ ‌షీట్‌.. ‌రాష్ట్రం, కేంద్రం పాత్రల పై నిజానిజాల వెల్లడి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలు, పరిహారం చెల్లింపు కిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వాధోపవాదాలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. •ణ=ఖీ, చీణ=ఖీ నిధుల…

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి

‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా…

వరద వ్యధ

భీకర వర్షాల విలయానికి తెలుగునేల కన్నీటి కడలైంది భీభత్స వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది ఇపుడు సర్వస్వం వర్షార్పణమై రోదనలు మిన్నంటినయ్‌ ‌పంట చేలు వరదమయమై రైతు గుండెలు బోరుమన్నయ్‌ అం‌తటా పెను విషాదం ఒడువని దుఃఖం మిగిలింది ఈ విపత్కర పరిస్థితిలో పాలకులపై భారం మోపి మనం తప్పుకుంటే తగదు మనుషులుగా అందరూ స్పందించాల్సిన…

సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…

‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…’’ భారత దేశ చరిత్రలో  ద్రౌపది ముర్ము  సరికొత్త అధ్యాయం….…

కొత్త రాష్ట్రపతి ముర్ముకు ధర్మపాలనే శోభ….

15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందలు తెలుపుతూనే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ధర్మ పాలనతో పదవికి శోభ తేవాలని ఆశిస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై ఈడి దాడులు, ఆదివాసి, దళితులపై దాడులు ద్రౌపతి ముర్ము దేశ మొదటి పౌరులుగా సమ్మతించక, కేంద్ర ప్రభుత్వానికి…

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు

దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జండాను ఎగురవేసే సంకల్పంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాదిలో పెత్తనం చెలాయించాలంటే ముందుగా తెలంగాణను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలియంది కాదు. కర్నాటక తర్వాత తాజాగా మహారాష్ట్రలో అడుగుపెట్టిన బిజెపి ఇప్పుడు తన దృష్టినంతా తెలంగాణపైనే…

సోనియాకు మద్దతుగా నిలవాలి

జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. తెలంగాణ ఇచ్చిన దేవత ఇడి కేసులు పెట్టి వేధిస్తున్నారు మోడీ తీరుపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు, ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు…