Category శీర్షికలు

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అంతా రాజకీయం

‘‘‌శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని  ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…

అం‌తరంగ భావ సముద్రం…

అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా,…

‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’

పుస్తకావిష్కరణ సభ చందలూరి నారాయణరావు రాసిన కవితా సంపుటి ‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’ పుస్తకావిష్కరణ సభ  సెప్టెంబర్‌ 4 ‌వ తేది ఆదివారం సాయంత్రం 5 గం. లకు ఒంగోలులోని యం.టి.ఆర్‌ ‌కళాక్షేత్రంలో జరుగుతుంది. పుస్తక స్వీకర్త మండలి బుద్ధప్రసాద్‌, ఆవిష్కర్త విఠపు బాలసుబ్రహ్మణ్యం,సమీక్షలు: అన్నమనేని వెంకట్రావు మరియు జంద్యాల రఘుబాబు,బీరం సుందరరావు, తేళ్ల అరుణ,ఎన్‌.…

విజయపుదారుల్లోకి..

కొత్తకొత్త సూర్యోదయాలు కొంగొత్త ఆలోచనల దారుల్లో కోరికలుదయిస్తుంటయ్‌ ఊహలకు రెక్కలొస్తుంటే.. మనిషి విహంగమై సంచరిస్తూ ఆకాంక్షలనెన్నో అద్దుకుని ఆరాటంగా పోరాటంచేస్తూ నిరాశతీరాలెన్నెదురొచ్చినాజి పయనమైతే సాగుతుంటది తన స్వప్నాల సాకారానికై భవిష్యత్తుకు గౌరవాన్నద్దుకోవాలని వర్తమానాన్ని చెక్కుతున్న శిల్పౌతున్నడు వెనుదిరగని ధీరుత్వాన్నద్దుతున్నడు అడుగడుగునా అడ్డంకుల శిఖరాలనదిరోహిస్తూ అలుపులేనితనాన్ని మదినింపుకుని మౌనమునిలా దీక్షబూని అరిషడ్వర్గాలను జయిస్తూ చైతన్యగీతమై ఉదయిస్తున్నడు నేడు…

పంచ భూతాలు

భూమికి ఎప్పుడూ ఇల్లు చక్కగా ఉంచుకోవడం రాదు! అస్తమాను శుభ్రం లేకుండా అంతా దుమ్ము, ధూళి, మట్టి, ఇసుక! ఆకాశానికి ఎప్పుడూ అలమారా సద్దుకోవడం రాదు! ఎక్కడచూసినా మబ్బుల వలువలు కుప్పలు,కుప్పలుగా! సముద్రానికి ఎప్పుడూ ఇంట్లో మంచినీళ్లు కరువే! వరద నీళ్ళని ఒబ్బిడి చేయలేక ఎప్పుడూ ఏడుస్తూ ఉప్పు కశంగా! అగ్నికి ఎప్పుడూ తన తలపై…

విశ్వమానవ వర్ణపటం

వారిలో ఒక నాగలి పలుకుతుంది అది ఎప్పటిదో పూడ్చి పెట్టబడింది కాయంలో ఎక్కడో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక ఇప్పటికి పిలిచింది లోపలి నుంచి ఎదనిండా పచ్చిక మొలుస్తున్నట్టుంది నుదుటిపై తడి పేరుకుంది కళ్ళు సూర్యచంద్రులయ్యాయి చేతులు జోడెడ్లయ్యాయి కాళ్లు చక్రాలయ్యాయి గుండె పంపయ్యింది రోజుకో అవయవం రూపాంతరం చెందుతూ పేగులు కాలువలయ్యాయి ఇక…