Category శీర్షికలు

సీనియర్‌లను కోల్పోతున్న కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటి నుండి రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. ఒక పక్క వరుస ఓటములు, మరో పక్క సీనియర్‌ ‌నాయకులు పార్టీని విడిచిపెట్టి పోతుండడంతో మరింత బలహీనపడుతున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చురుకైన వ్యక్తి, యువకుడు, మంచి దూకుడును…

నవ్వు-నవ్వించు

నవ్వు ఒక వరం సదా నవ్వితే కలిగించు భోగం రాకుండా చేసును నీకు రోగం దూరం చేయును నీకు దుఃఖం కలిగించు సుఖం గైకొను నీలో అందం అందించు సౌఖ్యం పెంపొందించు స్నేహం దగ్గర చేయును బంధం అంతిమంగా జీవితంలో నవ్వే ప్రధానం నవ్వు లేని బ్రతుకు వ్యర్థం నవ్వ లేని బ్రతుకుకు దొరకదు అర్థం..…

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…

బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‘‘‌పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’ కేంద్ర,…

బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్‌ ‌చంద్రబోస్‌

‌నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌ ‌వర్ధంతి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్‌ ‌జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ . ‌బాల్యం జీవిత కాలాన్నంతా…

కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని

ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ…

మమతల పందిరి

కాలంతో పరుగెత్తడం అలవాటు చేసుకున్నాం మార్పు కోరుకోరడంపై నిషేధం విధించుకున్నాం విలువలకు శిలువేసి వీధుల్లో ఊరేగిస్తున్నాం శిలావిగ్రహాల పూజించి మనిషిని ద్వేషిస్తున్నాం మానవత కన్నా మతం గొప్పదని వాదిస్తున్నాం ప్రేమ ఆప్యాతల కాదని విద్వేషాన్ని శ్వాసిస్తున్నాం అనుబంధ వేళ్ళు పెరికి ఆర్థిక బీజాలు వేస్తున్నాం మనిషిగా కాక యంత్రమై చుట్టూ పరిభ్రమిస్తున్నాం యాంత్రిక జీవన తంత్రుల…

గ్రీన్‌ ఎనర్జీ విప్లవమే సుస్థిరాభివృద్ధికి మార్గం

‘‘‌దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు,…