Category శీర్షికలు

గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మానవ హక్కుల వేదిక గ్రౌండ్‌ ‌రిపోర్ట్ ‌సంగారెడ్డి జిల్లా, అమీన్‌ ‌పూర్‌  ‌మండలం, ఐలాపూర్‌ ‌లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్‌ ‌పూర్‌ ‌మండలం ఐలాపూర్‌ ‌గ్రామంలో 500 ఇళ్లకు పైగా  కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…

సీపీఎస్‌ ‌రద్దు సమరానికి సరైన సమయం

‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల  సి పి యెస్‌ ‌రద్దు అంశం  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్‌ఘడ్‌, ‌తరువాత రాజస్థాన్‌, ‌జార్ఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం  సిపిఎస్‌ ‌రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్‌ ‌వైపు…

బీఆర్‌ఎస్‌ అవినీతి పై చర్య లేవి..

బీజేపీ లో అసంతృప్తి నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌…

డిజిటల్‌ ఇం‌డియా ప్రగతి : సాంకేతికత దేశాన్ని ఎలా రూపాంతరం చేసింది

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి, డీ పీ ఐ ఐ టీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 21వ శతాబ్దంలో వేగవంతమైన సాంకేతిక పురోగతుల ద్వారా స్థిరమైన ఆర్థికాభివృద్ధి  చెందుతుంది. సాంకేతికత మనం జీవించే, పని చేసే మరియు పరస్పర … విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. డిజిటలైజేషన్‌ ‌వైపు ప్రభుత్వం స్ఫూర్తి నివ్వడం మరియు…

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

‘‘‌ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందు పరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి.వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా…

బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ల్లో ఆందోళన…

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపైన ముచ్చటగా మూడవసారి గులాబి జెండాలను ఎగుర వేయాలన్న ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. గత ఏడాది టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చినప్పటినుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహ రచన…

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం…

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…