Category శీర్షికలు

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా…

వొచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది ..?

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజేతలెవరన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకుల చూపు కూడా తెలంగాణపై ఉంది. తొమ్మిదేళ్ళ కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం అందుకుంటున్న ప్రశంసల వల్ల…

దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..

స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్‌ 9 ‌సందర్భంగా… హైదరాబాద్‌, ‌జూన్‌ 8 ::  ‌స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…

సంక్షేమం భిక్ష కాదు…హక్కు..

చెప్పింది కొండంత..చేసింది రవ్వంత ఆధునిక రాజ్యాలు అభివృద్ధి లేదా సంక్షేమం భావనను 20 వ శతాబ్దం నుంచి తమ బాధ్యత గా నెరవేరుస్తున్నాయి.పరిపాలనా ఎవరికోసం? ఎందుకోసం అనే భావాన్ని ఒక నూతన, సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాల కోసం ప్రాతిపదిక అయినాయి.పీడితులు సుదీర్ఘ కాలం చేసిన పోరాటాలు,ఒత్తిడుల వలన కొన్ని విలువలు ఏర్పడి పాలకులకు మార్గదర్శకత్వం…

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం..!

(దశాబ్ది తెలంగాణ సంబురాల సందర్భంగా) దేశవ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్‌ అద్భుతాలు భారత మానవాళికి అమూల్య సేవలను అందిస్తూనే ఉన్నాయి. వీటిలో దేశం గర్వించగల లాంగెస్ట్, ‌లార్జెస్ట్, ‌బిగ్గెస్ట్ ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌గా నిలిచిన ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు (కెయల్‌ఐపి)’ తెలంగాణకే లైఫ్‌లైన్‌గా నిలబడింది. తెలంగాణ లైఫ్‌లైన్‌ – ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌:        …

సాహితీ రథీ…దాశరథి

అక్షర యోధుడు అభినవ వ్యాసుడు అజ్ఞాత పోరాట ధీరుడు అభ్యుదయ కవి పుంగవుడు ఆయనే దాశరథి రంగాచార్య   ఇరవయ్యో శతాబ్ది సర్వత్రం సాహితీ సీమను ఏలినవాడు   నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం ఎత్తినవాడు   వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరు చేసినవాడు   తెలంగాణ బతుకు చిత్రం అక్షర…

వచన సవ్యసాచి… దాశరథి రంగాచార్య

నేడు రంగాచార్యుల వర్ధంతి శ్రీ రామానుజుల వారి శిష్యరికంలో ఎదిగిన దాశరధి సోదరుల అపూర్వ రచనలు అనిర్వచనీయం సామాన్య ప్రజల వాడుక భాషను వినియోగించి రచనలను చేశారు దాశరథి• రంగాచార్యులు.  అభ్యుదయ రచయితల సంఘంలో ఘననీయమైన పాత్రను పోషించారు శ్రామిక వర్గ ప్రజలకు చేరువై అభ్యుదయ భావాలను ప్రేరేపించి సమానత్వాన్ని స్థాపించిన మహనీయులు దాశరథి• రంగాచార్యులు…

తెలుగు భాషామ తల్లికి దేవులపల్లి ఎనలేని సేవలు

నేడు దేవులపల్లి రామానుజ రావు వర్ధంతి తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష తెరమరుగు అవుతున్న సమయంలో, తెలుగు భాషను కాపాడిన స్వభాషాభిమానులలో దేవులపల్లి రామానుజరావు ఒకరు. జీవిత మంతా సాహితీ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి రామానుజరావు. విద్యార్థి దశ నుండే మాతృభాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషా వికాసానికి, ఔన్నత్యానికి పాటుపడిన ఒక గొప్ప…

కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్‌, ‌పైలెట్‌ ‌వివాదం

రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌, ఆ ‌రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలెట్‌ ‌మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…