Category శీర్షికలు

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యకు పరిష్కారమే లేదా..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నాని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల జనులు డయాబెటిస్‌ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు డయాబెటిస్‌ వ్యక్తుల సంఖ్య చేరుతుందని అంచనా వేశారు. మధుమేహ రుగ్మత అధికంగా కలిగిన దేశాల్లో చైనా, ఇండియా, పాకిస్థాన్‌, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌,…

పితృఋణం తీర్చడం పుత్రుల కర్తవ్యం

బాధ్రపద మాసములో కృష్ణ పక్షమును మహాలయ పక్షము అంటారు.ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయణము పితృకాలము, కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును…

రాజకీయ పార్టీలు…. అనుబంధ సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30‌న జరిగే ఎన్నికలకు గాను ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 119 అభ్యర్థుల ఎంపికల కోసం నిమగ్నమై ఉన్నారు. రాజకీయ పార్టీలతో పాటుగా వాటి అనుబంధ సంఘాలకు బాధ్యతలను అప్పజెప్పడంలో  డైనమిక్‌, ‌సీనియర్‌ ‌లీడర్‌, ‌మాట్లాడే వారిని, జన ఆకర్షణ ప్రజలతో మమేకమైన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల వేటలో  రాజకీయ పార్టీలు…

భారత రాజకీయాల మార్గదర్శకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ

తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ను స్థాపించింది సర్‌ సురేంద్రనాథ్‌ బెనర్జీ. బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడైన సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 నవంబరు 10 – 1925 ఆగస్టు 6) ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ద్వారా ఆనందమోహన్‌ బోస్‌ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్‌…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

కీళ్ళ వాపులు, మస్క్యులో స్కెలిటల్‌ ‌రుగ్మ తలకు సంబంధించిన వ్యా ధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళ వాపు వ్యాధితో కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమ స్యలు ఉత్పన్నం అవు తాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స…

లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి

2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్‌ ‌బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ ‌క్లాడియా గోల్డిన్‌ ‌కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్‌ ‌మార్కెట్‌ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ ‌డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీవిరమణ…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

కులగణన పై చిత్తశుద్ధి లేని కేంద్రం

ఇటీవల, బీహార్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే, 2023 యొక్క ఫలి తాలను విడుదల చేసి ంది, ఇది ఇతర వెను కబడిన తరగతులు  మరియు అత్యంత వెనుకబడిన తరగతులు  కలిసి రాష్ట్ర మొత్తం జనాభాలో 63% ఉన్నట్లు వెల్లడించింది. బీహార్‌ ‌లో నిర్వహించిన  కులగణన మతాన్ని  చీల్చేది గా ఉందని  ప్రధాని  పరోక్షంగా  వెల్లడి…

నగారా మోగింది… చెయ్యి వణుకుతోంది..!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందస్తు మేనిఫెస్టో ప్రకటిం చింది. 65 ఏండ్లు అధికా రంలో ఉండి,తాము అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడేందుకు కారణం ఈ కాంగ్రెస్‌…