Category ఆంధ్రప్రదేశ్

సక్సెస్‌ అనేది యాక్సిడెంట్‌ ‌కాదు కష్టపడితేనే వచ్చేది

తిరుపతి వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఎపి గవర్నర్‌   ‌తిరుపతి, జూలై 22 : సక్సెస్‌ అనేది యాక్సిడెంటల్‌ ‌కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర పక్రియ కావాలని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో…

రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల, జూలై 22 : తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం కోసం ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ ‌నెలలకు సంబంధించి రూ.300 టికెట్లను విడుదల చేయనున్నారు. జులై 24న ఉదయం 11.00 గంటలకు అక్టోబర్‌ ‌నెలకు సంబంధించి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే…

తాళపత్రాలను డిజటలైజ్‌ ‌చేయాలి

అవసరమైన సమాచారాన్ని పుస్తకంగా తేవాలి టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశం తిరుపతి, జూలై 20 : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయంతో ఎంఓయూలు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్‌ ‌చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర మ్యాన్‌ ‌స్క్రిప్టస్ ‌ప్రాజెక్ట్ ‌ప్రగతిపై ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో…

ఎపిలో గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం

పాపికొండల విహారాయాత్రను రద్దు బూరుగులంక రేవులో కొట్టుకుపోయిన రహదారి విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు అమరావతి, జూలై 20 : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుంది . దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మండలాలకు వరద…

ముస్లిం ప్రతినిధులతో సిఎం జగన్‌ ‌భేటీ

అమరావతి,జూలై19 : ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.‌జగన్‌ ‌సమావేశమయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌జకియా ఖానమ్‌, ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజాద్‌ ‌బాషా, సీఎస్‌ ‌డాక్టర్‌ ‌కె ఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌, ఎమ్మెల్యేలు అబ్ధుల్‌ ‌హఫీజ్‌ ‌ఖాన్‌,…

శ్రీ‌శైలంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైలం, జూలై 17 : శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. శ్రీశైలం దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్టాల్రతో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిత దర్శనానికి 6 గంటలు,…

తిరుమలలో శాస్త్రోక్తంగా సాలకట్ల ఆణివార ఆస్థానం

ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదన శ్రీరంగం ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ తిరుమల, జూలై 17 : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్తోక్త్రగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో  ఎ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల…

ఎపిలో కుంటుపడ్డ అభివృద్ధి

పోలవరంలో కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు విజయవాడ, జూలై 13 : కేంద్ర సాయంతో పథకాలు నడుస్తున్నాయే తప్ప రాష్ట్రం ఏ ఒక్క అభివృద్ది పనికీ నిధులు వెచ్చించడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతుల చేపట్టిన దివంగత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తనయ, కేంద్రమాజీమంత్రి…

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం కర్నూలు, జూలై 13: తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ ‌స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని…