Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆద్యాత్మికం

తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్‌ ‌రికగ్నిషన్‌

తిరుమల, ఫిబ్రవరి  : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ ‌చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ ‌రికగ్నిషన్‌…
Read More...

తిరుమలలో సాధారణంగా రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 21 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న…
Read More...

తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త…
Read More...

తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి…
Read More...

తిరుమలలో భక్తుల ఇబ్బంది

దర్శనాల కోసం గంటల తరబడి పడిగాపులు తిరుమల, డిసెంబర్‌ 9 : ‌తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు…
Read More...

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ…
Read More...

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా లక్ష కుంకుమార్చన తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో…
Read More...

తిరుమలలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం తిరుమల, నవంబర్‌: ‌తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు…
Read More...

బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

నైనిటాల్‌, ‌నవంబర్‌ : ఉత్తరాఖండ్‌ ‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా…
Read More...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆలయం వెలుపలకు ఉగ్ర శ్రీనివాసుడు కైశిక ద్వాదశితో ఏటా బయటకు రాక తిరుమల, నవంబర్‌ 5 : ‌తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు.…
Read More...