Category ఆద్యాత్మికం

చంద్ర‌ఘంటా క్ర‌మంలో భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Devi Sharannavaratswala

వ‌రంగ‌ల్‌లోని ప్ర‌సిద్ద భ‌ద్ర‌కాళి దేవాల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు  దర్శనమిచ్చారు. మూడో రోజు శ‌నివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా…

సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఆట‌పాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌ప‌డ‌చులు.. ( మండువ రవీందర్‌రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మ‌మేక‌మైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు…

వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…

కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం  రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి  ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ శాంతి కుమారి  పట్టు వస్త్రాలు సమర్పించిన తి భద్రాచలం, ఏప్రిల్‌ 17 : యావత్‌ భారతదేశంలోనే  ప్రసిద్ధి గాంచిన భద్రా చలంలో బుధవారం రోజున సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధులన్నీ భక్తుల రామనామస్మరణ…

స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తజనం నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు బుధవారం భక్త జన సందోహం మధ్య కన్నుల పండుగగా జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు…

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం రేపు భదాద్రి రాములోరి కల్యాణం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

దిల్లీ టిటిడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశరాజధాని దిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్‌ ‌వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై,…

షిర్డి ఆలయానికి కేంద్ర బలగాలతో భద్రత

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు కేంద్ర నిర్ణయంపై మే1 నుంచి నిరవధిక బంద్‌ షిరిడి, ఏప్రిల్‌ 28 : ‌మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ ‌చేయనున్నారు. సాయి బాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్‌ని నియ మించాలని ప్రభుత్వం నిర్ణయిం చినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు…

You cannot copy content of this page