special Stories

special Stories

గిరాయిపల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు యాభై ఏళ్లు!

Giraipalli fake encounter, Giraipalli encounter anniversary, 1975 Giraipalli incident, fake encounters in India, Telangana police encounters, human rights violations India, encounter case history, Giraipalli justice movement

“దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.” సరిగ్గా యాభై…

కొండంత అండ కొండబత్తిని జగదీశ్వరరావు

15. జనధర్మో విజయతే జనధర్మ1958 లో ప్రారంభించిన రోజుల్లో దివ్వెల హనుమంతరావు చాలా సహాయం చేసేవారు. ఆచార్య జనధర్మ పత్రికను జగదీశ్వర ప్రెస్ లో కీర్తి శేషులు వీరభద్రరావగారు నిర్వహించేవారు. జనధర్మ సాహితీ సంచికలను కూడా జగదీశ్వర ప్రెస్ లో ప్రింట్ చేయించేవారు. ఇద్దరూ సమయం దొరకదు. కాని మద్యలో ఇద్దరూ చదరంగం ఓ సారి…

జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16: నిసార్ తో అంతరిక్ష రంగంలో భారతదేశం కొత్త శకం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన గొప్ప ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16 అనే రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 30, 2025 నాడు ప్రయోగించబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.  భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తేగల “నాసా-ఇస్రో…

రాష్ట్ర బీజేపీకి బీసీ నాయ‌కుల త‌ల‌నొప్పి!

Fake memberships of state BJP

న‌లుగురు క‌లిస్తే రాజ‌కీయం మొద‌ల‌వుతుందంటారు! ఇక రాజ‌కీయ‌మే ఊపిరిగా కొన‌సాగే పార్టీల్లో దీన్ని గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత‌మంచిది. అయితే సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజకీయ పార్టీ అని ప్రచారంలో ఉన్న  బీజేపీలో కూడా  ఇటువంటి రాజ‌కీయాల ప్ర‌భావం స్పష్టం కనిపిస్తుంది !  ఇటీవ‌లికాలంలో వొస్తున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇత‌ర‌ పార్టీల‌నుంచి బీజేపీలోకి…

శాంతి ప్రయత్నమా? నోబెల్ కోసం ఆరాటమా?

“ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని  వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం…

పార్లమెంట్ సమావేశాలు

Parliament sessions

తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన  “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల  సమిష్టి  వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న ప్రస్తుత…

దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్…

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం: మన దేశంలో వేడి గాలుల తీవ్రత ఆందోళనకరంగా పెరుగుతోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో వేడి రోజులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇది కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రత మాత్రమే కాదు, మన దేశంలోని చిన్నారుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే తీవ్రమైన సమస్య. పిల్లల…

ప్రజలకు మేలుచేస్తే, పదేళ్లయినా ఉంటారు!

“ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్‌రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు.…

కడతేరని పధకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం?

“గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన గ్రామ సర్పంచ్ లు బిల్లులను ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉంచారు. వడ్డీ చక్రబంధంలో ఇరుక్కొని కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించుకోవడం వలన కేంద్రం నుండి వచ్చే గ్రామాభివృద్ధి నిదులు రావడంలేదు..ఇక కోట్లాది రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం,…