special Stories

special Stories

వ్యవసాయ భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటింది

సేంద్రియ  కార్బన్ సంక్షోభంతో నిస్సారమవ్వుతున్న  భూమి   దేశంలో  సారవంతమైన భూముల్లో  మైదానాల్లో   పాక్షిక శుష్క ప్రాంతాలలో, ఒక నిశ్శబ్ద సంక్షోభం బయటపడుతోంది, ఇది వ్యవసాయం స్థితిగతులను మారుస్తుంది.  వర్షపాతం లోటు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, అసాధారణ వర్షాలు, వరదలు   లేదా మార్కెట్ ధరల తగ్గుదల ఒకెత్తయితే  నేల సేంద్రీయ కార్బన్ వేగంగా తగ్గడం, సజీవ నేల యొక్క…

కులం రాజకీయ నిచ్చెన మెట్టు!?

 “ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడలను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు.…

ప్రాంతీయ భాషా మెడపై హిందీ కత్తి..!

“తమిళ పార్టీలన్నీ, ప్రజలందరూ ఏకమైన తమ భాషా అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం హిందీని బీజేపీ బలవంతంగా రుద్దే కుట్రలపై మౌనంగా ఉంటున్నాయి. కనీసం కేంద్రం తీరును ఖండించడం లేదు. తమిళనాడు, మరాఠలు చేస్తున్న పోరాటంతో కళ్లు తెరవడం లేదు..భాషా, ఆత్మగౌరవంతోనే తెలంగాణ ఏర్పడిందన్న అవగాహన లేకుండా,. తెలంగాణ అస్థిత్వం…

ప్రపంచ వేదిక మీద మన ప్రతాపం ఎంత?

శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ,  న్యూయార్క్‌ టైమ్స్‌ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్‌ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించ లేకపోయారని ఆయన…

నట రత్నాలు

‘సార్ మీరు కాల్ చేసినప్పుడు యిందాక వాష్ రూమ్ లో వున్నా సార్, సారీ సార్ లూజ్ మోషన్స్, ఫోను తియ్యొస్తలేదు, మాటాడొస్తలేదు.’ అని రొప్పుతూ చుట్టూ చూసిన జీన్స్‌గాడు ‘ప్రామిస్ సార్, నా ఫోను డెడ్ అయింది సార్ లేకపోతే వీడియో కాల్ చేసేవాణ్ణి సార్ అందుకే నా పక్క పేషెంట్ ఫోన్ తీసుకొని……

ముద్ర

అచ్చు కాయిదం కింద దాగిన అక్షరాలు ఒకే తీరుగా రాలిపడ్డట్టుగ సాదృశ్యాలు తెల్లారేసరికి  తీగ మల్లె చెట్టుకు పూసిన తెల్లని పూలన్నీ  ఏకరీతి పరిమళం మూలాలన్నీ ఒకటే వాటి కణాలు వేరువేరు జన్యుపటం ఒకటే సంస్కృతీ ఒక్కటే ముద్రలన్నీ ఒకే స్వభావ ఆకృతులు **** ఆ కనురెప్పల సుతి మెత్తని కదలికల్లోనో సుకుమార నవ్వుల పలు…

పసగాడ సన్యాసి

సాహిత్యాన్ని జానపదుల దరి చేర్చిన  ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సాహిత్యకారుడు పసగాడ సన్యాసి. పండితులకు మాత్రమే పరిమితమైన సంస్కృతభూయిష్ట తెలుగును కాదని జానపదులు హాయిగా పాడుకునే విధంగా ‘పదములు’ రాసిన సాహితీ సంపన్నుడు. విషయం పౌరాణికమే అయినా అది పామరులకు హృదయంలో నాటుకునే విధంగా చెప్పిండు. విజయనగరం జిల్లా దేవునూరు తాలూకా…

అడివి కంటి ఎర్ర జీర

అలిష్టపడ్డ కంటిపాపలు రెండూ గాఢంగా కావలించుకునే ఆళ్లకు అదాల్లునొచ్చిన నీ రూపం ఆ రెండిటిని కలుసుకొనిత్తలేదు నాకిప్పుడూ రోజూ ఇదే తంతు దోస్త్ ఎప్పుడన్నా బలిమీటికి కంటిపాపలను కలిపి కాసింత కునుకు తీస్తున్నప్పుడు లీలగా నీ రూపం  కదలాడుతుంది తలుపులేశున్న ఇంటిముంగట అటీటూ తిరుగుతూ నన్నాటకెట్టా బైటికి రప్పియాల్నో తెల్శిన సాయితగాని లెక్కనే అలుముకున్న కంటిపాపల…

ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు?

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి…

చైనా ఆర్థిక విజ‌యాల‌ను అధ్య‌య‌నం చేయాలి!

చైనా త‌న సామ్య‌వాద‌ అజెండాను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డానికి పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌ను ఏవిధంగా మోహ‌రించిందో మ‌న‌దేశ విధాన‌క‌ర్త‌లు అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం వుంది. నిజం చెప్పాలంటే ప్ర‌స్తుతం భార‌త్ నాలుగు రోడ్ల కూడ‌లిలో ఉంది . వామ‌ప‌క్ష మ‌రియు మిత‌వాద‌ పార్టీలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌న్న అంశాన్ని అంగీక‌రిస్తున్న‌ప్ప‌టికీ, అవి చూపుతున్న…