special Stories

special Stories

జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది..

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు…

నేతిబీర రాజకీయాలు, నైతిక హక్కులు

రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది.  జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్‌ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్‌ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది.  ఆ నాటి నుంచి దాన్ని…

భూ భారతి చట్టంలో తప్పు చేసిన అధికారులకు శిక్షలెందుకు లేవు”?

“సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి. అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం, కొనుగోళ్లు, హక్కుల…

యువత దృక్ఫథం మారాలి

“ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు. మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్ లను ప్రవేశపెట్టి సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ తో రాగల ముప్పును క్షణాల్లో నిలువరించ గల సామర్థ్యం లేక పోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్…

అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు…

యుద్ధ బుద్ధులు

నక్షత్రాలను పూలదండలా గుచ్చి లోకం గవాక్షానికి వేలాడదీయాలని అనుకుంటానా పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు తెల్ల మబ్బులకు  నీటిధారల తీగలు చుట్టి వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా సుడిగుండాలతో చుట్టుముట్టి అల్లకల్లోల పరుస్తరు కూడలి ఐకమత్యాన్ని నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు గూటిని…

కె. శ్రీనివాస్ కు కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం

తెల్లారని తెలంగాణ, బుల్ డోజర్ సందర్భాలు, కె. శ్రీనివాస్ సంపాదకీయాలు, తెలంగాణలో సాహిత్య వికాసం, జూన్ 2, అనేక సందర్భాలు, కొత్త వంతెన, సంభాషణ” ఇలా…..తెలుగు ప్రపంచానికి అవసరమైన అన్ని సందర్భాలలో విలువైన ఎన్నో పుస్తకాలను వెలువరించారు కె. శ్రీనివాస్. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా కె.శ్రీనివాస్ రాసిన కథనాలు, సంపాదకీయాలు, చేసిన ఇంటర్వ్యూలు,  సమకాలీన…

2020 నుంచి నాతో మొదలైంది

సాహిత్యం చదవడం, రాయడంలోకి మిమ్మల్ని నడిపిన అంశాలు? చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో పడుకుని ఆకాశంలో చందమామని చుక్కల్ని చూస్తూ అమ్మమ్మో నాయనమ్మో నక్కబావ కొంగబావ అంటూ కథలు చెబుతుంటే, ఊఁ.. కొడుతూ వినే కాలం ఒకటి ఉండేది కదా ఆ కాలపు ఆఖరితరం వాడిగా కథలమీద ప్రేమ ఏర్పడి ఉండొచ్చు. అలాగ వినడంతో మొదలైన ఆసక్తే…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం – 2

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) దిలావర్‌ రాసిన ‘రాళ్ళూరప్పలు’ (2014) కథ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పేరిట యాంత్రీకరణ వలన పనుల కోసం వెళ్ళిన కోయ స్త్రీలు మైదాన ప్రాంత వాసుల చేతిలో చిక్కి అత్యాచారాలకు గురవుతున్న వైనాన్ని చిత్రించింది. గిరిజనులు నివసించే మారుమూల కోయగూడెం ప్రాంతంలో అభివృద్ధి పేరున పెద్ద పెద్ద యంత్రాలతో…

గర్జన కాదు ..స్పష్టత కావాలి ..!

Pahalgam attack, Operation Sindoor

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ  వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో…