దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం 3 (2014-2023)

(గత సంచిక తరువాయి భాగం) దిలావర్ రాసిన ‘పాటకు మరణం లేదు’ (2015) కథ రక్షకులే భక్షకులై గిరిజనుల జీవితాన్ని బుగ్గిపాలు చేయడాన్ని సూచిస్తుంది. అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ, ప్రకృతితో మమేకమై పాటలు పాడుకునే కోయయువకుడిని పోలీసులు పట్టుకెళ్ళి స్టేషన్లో పెడుతారు. ఆ యువకుని చెల్లెలు చెంద్రి పోలీస్ స్టేషన్కు వెళ్తే హెడ్ కానిస్టేబుల్…









