భూ భారతిపై అవగాహన తప్పనిసరి

ప్రతి మండల సదస్సుకు కలెక్టర్లు హాజరుకావాలి… ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి… వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేయండి కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తీసుకొచ్చిన భూ భారతి…









