prajatantra_news

prajatantra_news

ముగింపు దశకు బీహార్‌ ఓటర్ల జాబితా పరిశీలన

న్యూదిల్లీ, జులై 23: బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్‌) 2025 జూన్‌ 24న ప్రారంభమైందని, తొలి దశ ముగింపు దశకు వచ్చిందని భారత ఎన్నికల సంఘం తరపున ఉప సంచాలకుడు పి.పవన్‌ ఒక ప్రకటలో తెలిపారు. అర్హత లేని ఓటరు ఎవ్వరూ చేర్చకూడదని, అర్హులైన ఓటరు ఎవరూ మిగలకూడదనేది దీని మూల ఉద్దేశమని…

బొగత జలపాత సందర్శన నిలిపివేత

ములుగు, ప్రజాతంత్ర, జులై 23: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎఫ్‌వో కిషన్‌ జాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి…

సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌

ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశంగా, గ్రామీణ ఆధారిత దేశంగా గతంలో భావించేవారు.. అయితే కాలక్రమంలో ఎంత దూరం వచ్చిందో గమనిస్తే అందరికీ గర్వంగా అనిపిస్తోంది.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే అభివృద్ధి మార్గంలో మన దేశం ఎంతో ముందుకు…

భద్రాద్రి జిల్లాలో వర్ష బీభత్సం

` పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు ` లోతట్టు ప్రాంతాలు జలమయం ` పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ` వెంకటాపురంనకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం…

ముగిసిన ప్రొఫెసర్‌ కుంభం అంత్యక్రియలు

– ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర – పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావి – ఉద్యమంలో ధూం ధామ్‌లతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి – నల్లగొండ జిల్లా మర్రిగూడ శివన్నగూడలో విషాద ఛాయలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: నారాయణగూడలోని తన స్వగృహంలో మంగళవారం కన్నుమూసిన…

తెలంగాణ విద్యార్థుల దరఖాస్తులు తీసుకోండి

– తుది ఉత్తర్వులకు లోబడే ప్రవేశాలు – మెడికల్‌ కోర్సుల అడ్మిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/డెంటల్‌ కోర్సుల అడ్మిషన్‌ల ప్రక్రియలో భాగంగా తెలంగాణకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన…

పేద పిల్లల కోసం ఉద్భవ్ పాఠశాల కొత్త క్యాంపస్‌

– ప్రారంభించిన రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్అ హ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ (ఐఐఎంఏఏఏ హెచ్సిటి) ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్  ఫతేనగర్ పరిధిలోని శాస్త్రి నగర్ లో ఉద్భవ్ పాఠశాలను చీఫ్ సెక్రటరీ  కే .రామకృష్ణారావు, డైరెక్టర్…

ప్రపంచం గర్వించేలా ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీ

– మూడేళ్ల లో పూర్తి స్థాయి నిర్మాణం – ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ప్రారంభం – యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 23:  ప్రపంచం గర్వించదగ్గ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పాల్వంచలో బుధవారం…

బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు

– బిల్లు ఆమోదంపై కేంద్రం తాత్సారం – దేశానికి రోల్ మోడ‌ల్ కుల‌గ‌ణ‌న‌ – ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న ఎత్తేసే ఆలోచ‌న‌ – కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ ఎంపీల‌కు నేడు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 23:  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో తెలంగాణలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కృత‌నిశ్చ‌యంతో…

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ2.45 కోట్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అత్యంత భద్రత నడుమ స్వామి వారి హుండీ లెక్కింపు కొనసాగింది. హుండీ ఆదాయం రూ.2,45,48,023 వచ్చినట్లు ఆలయ ఈవో…