prajatantra_news

prajatantra_news

మాల్దీవుల్లో మోదీకి ముయిజ్జు ఘన స్వాగతం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆ దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ శాఖ, రక్షణ, ఆర్థిక, హోంశాఖల మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఇది దక్షిణాసియా దేశానికి భారత నాయకుడి మూడవ పర్యటన. ముఖ్యంగా అధ్యక్షుడు ముయిజ్జు పదవీకాలంలో ఏ దేశాధినేత లేదా ప్రభుత్వం…

కులగణన పేర బీసీ జనాభాను తగ్గించే యత్నం

– ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు – బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది – కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం న్యూ దిల్లీ, జులై 25: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో వారిని కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…

అంగన్వాడి కేంద్రాలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: కొంతమంది సిబ్బంది తీరు వల్ల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్‌ 19లోపు నిర్దేశించుకున్న…

ఇ-గవర్నెన్స్‌, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శృాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి…

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

కొత్త సీడీపీవోలకు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని, సీడీపీవోలు శాఖకు వెన్నెముక లాంటివారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వేలమంది పోటీ పడితే 23మంది ఉద్యోగాలు సాధించారని, మీరంతా ఎంతో…

రాజ్యసభ సభ్యుడిగా కమల్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు, జులై 25: ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు తమిళనాడు నుంచి డీఎంకే తరపున పి.విల్సన్‌, సల్మా, ఎస్‌.ఆర్‌.శివలింగం, మరో ఇద్దరు కూడా ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు డీఎంకే కూటమి మద్దతుతో…

నియోజవర్గాలు పెంచాలన్న పిటిషన్‌ డిస్మిస్‌

–  సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను…

స్వతంత్ర దేశంగా పాలస్తీనాను గుర్తిస్తాం

– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : మధ్యప్రాచ్యంలో న్యాయమైన, స్థిరమైన శాంతికి పాలస్తీనాను ఫ్రాన్స్‌ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మాక్రాన్‌ గురువారం రాత్రి ప్రకటించారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే అంశంపై నెలలతరబడి సంకేతాలు, సందేహాల తరువాత ఆయన సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో…

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట

– రూ.179 కోట్లు చెల్లించాలన్న సీఈఆర్సీ నోటీసులపై హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిల చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో వెసులుబాటు లభించింది. విద్యుత్తు సరఫరాలో లోటుకు రూ.179 కోట్లు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్సీ)…

జిల్లాల్లో పర్యటించండి

– ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు – సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి…