prajatantra_news

prajatantra_news

వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

– మహబూబ్‌నగర్‌ పర్యటనలో రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్‌ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో…

28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల…

అమర సైనికుల వీరత్వాన్ని మరువలేం

–  షాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 5కే రన్‌ – మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర…

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇలంబర్తి, రంగారెడ్డికి డి.దివ్య, ఆదిలాబాద్‌్‌కు సి.హరికిరణ్‌లను నియమించింది. అలాగే నల్గొండకు అనితా రామచంద్రన్‌, నిజామాబాద్‌కు ఆర్‌.హనుమంతు, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌, వరంగల్‌కు కె.శశాంక, మెదక్‌కు ఎ.శరత్‌, ఖమ్మంజిల్లాకు కె.సురేంద్రమోహన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు…

హెచ్‌సీఏ స్కామ్‌లో దేవరాజ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కుంభకోణంలో ఆ సంస్ధ జనరల్‌ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఏడాది సమ్మర్‌ క్యాంపులు నిర్వహించినట్లు లెక్కలు చూపించి ఈ సంస్థ రూ.4 కోట్లు స్వాహా చేసిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. దేవరాజ్‌ను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను సీఐడీ…

పీఆర్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఊరట

– సర్వీసు మరో ఏడాది పొడిగిస్తూ జీవో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న 12,055 ఉద్యోగులకు భారీ ఊరట కలిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వారి సేవలను…

వంద మీటర్ల పరిధిలో 50 లారీల చెత్త

– బుల్కాపూర్‌ నాలాలో పేరుకుపోయిన చెత్త – క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: నాలాల్లో వరద సాఫీగా సాగేలా చూడాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రజలకు సూచించారు. నాలాల్లో ఎక్కడైనా ఆటంకాలుంటే వెంటనే తొలగించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తూ వరద నీరు సాఫీగా సాగితే అనేక ప్రాంతాలకు…

రేవంత్‌లో అపరిచితుడు

– ఓసారి రెమో.. మరోసారి రామ్‌లా కనిపిస్తాడు – కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాల్సిందే – లింగంపేట ఆత్మగర్జన సభలో కేటీఆర్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 25: సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

ప్రధాని మోదీనే అవమానిస్తారా..

– పొన్నంనో, మహేశ్‌ గౌడ్‌నో సీఎం చేస్తారా – సీఎం వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25: రేవంత్‌ రెడ్డికి ఆస్కార్‌ అవార్డు కాదు.. భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి.. నోబెల్‌ ప్రైజ్‌ కాదు, గోబెల్స్‌ ప్రైజ్‌ ఇవ్వాలి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సెటైర్లు వేశారు. శుక్రవారం…

బెంగాల్‌ ‌తీరం దాటిన వాయుగుండం

నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25:  వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్‌ ‌తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్‌-‌బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది. సాగర్‌ ‌ద్వీపానికి 80 కిలోటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాబోయే 24గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ ‌దుగా వాయువ్య, పశ్చిమ దిశగా…