prajatantra_news

prajatantra_news

ఆర్థిక పుష్టి కోసం మైనింగ్‌లో సంస్కరణలు

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 12: మైనింగ్‌ రంగం (mining section) ద్వారా ఉపాధి కల్పన పెరిగేందుకు, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోదీ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishanreddy) తెలిపారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌, రెగ్యులేషన్‌ యాక్ట్‌(ఎంఎండీఆర్‌)కు ప్రతిపాదించిన…

polluting industries: కాలుష్యకారక పరిశ్రమల తరలింపును వేగవంతం చేయండి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యుడైన…

Eco tourism: ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలి

– అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలి – అడవి జంతువుల దాడి బాధితులకు తక్షణ పరిహారం – అధికారుల ప్రమోషన్లు, అవార్డులకు ప్రతిపాదనలు పంపాలి – అటవీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రాష్ట్రంలో ఎకో టూరిజం(eco tourism) అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలి

– రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలి – విద్యుత్‌, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి – ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడాలి – ఐటీ, విద్యా శాఖల అధికారులు పరిస్థితికి తగినట్లు నిర్ణయం తీసుకోవాలి – భారీ…

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో ప్రమాదం

– కార్మికుడు సదానందం మృతి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 12: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌ ప్లోజివ్స్‌ కంపెనీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం కంపెనీలో ప్లాంట్‌ బయట స్టీమ్‌ పైప్‌ ఓపెన్‌ చేసే క్రమంలో పైపు పగిలి కార్మికుడి…

Kadana Bheri: బీఆర్‌ఎస్‌ కదనభేరి సభ మరోమారు వాయిదా

– భారీ వర్షాల నేపథ్యంలోనే అని ప్రకటన – త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న గంగుల కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (reservations) అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ వేదికగా కదనభేరి (kadana bheri) పేరిట నిర్వహించతలపెట్టిన…

చెరువులో మునిగి కవల సోదరుల మృతి

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్నానం కోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ రంజిత్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని తిమ్మకుపల్లికి చెందిన కవల సోదరులు రామ్‌, లక్ష్మణ్‌(13)లు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి సవిూపంలోని…

భారీ వర్షంతో వరంగల్‌ అతలాకుతలం

– అనేక కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు – వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌వరంగల్‌ ‌జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. వరంగల్‌ ‌నగరంలో వర్షం దంచి కొట్టింది. వరంగల్‌ ‌నగరంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్‌ ‌కాలనీ, శివనగర్‌, ఎన్టీఆర్‌ ‌నగర్‌ ‌కాలనీల్లోకి వరద నీరు భారీగా…

కుక్కలను పూర్తిగా నిర్మూలించడం సరికాదు

– వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్‌ ‌చేయాలి – కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ అభిప్రాయం – పునః పరిశీలించాలన్న నటుడుఅడవి శేష్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 12:  ‌దిల్లీ, ఎన్సీఆర్‌లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భిన్నంగా స్పందించారు. రోజు రోజుకు మనం…

‘Srushti’ case: సృష్టి ఫెర్టిలిటీ కేసు సిట్‌కు అప్పగింత

– తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇందులో అనేక దందాలు తోడవ్వడంతో దీనిపై లోతైన విచారణ కోసం ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారంఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్‌ ‌నార్త్ ‌జోన్‌ ‌డీసీపీ రష్మీ పెరుమాళ్‌ ‌డియా వెల్లడించారు.…