prajatantra_news

prajatantra_news

కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకం చెల్లదు

– గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీమ్‌ ‌ఉత్తర్వులు – వీరి ఎంపికపై దాసోజ్‌ ‌శ్రవణ్‌, సత్యనారాయణ ‌పిటిషన్‌ ‌- తదుపరి విచారణ సెప్టెంబర్‌ 17‌కు వాయిదా న్యూదిల్లీ, ఆగస్ట్‌ 13: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాలను రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌…

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి

– పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ విజ్ఞప్తి – వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల నేతలతో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు…

Rare honor: మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

– ‘ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐలో చోటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు(D.Sreddharbabu) అరుదైన గౌరవం(rare honor) దక్కింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ (Analitics india magazine) తాజాగా ప్రకటించిన ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ-2025…

యూరియా కోసం రైతులు ధర్నాలు చేసే దుస్థితి

– కాంగ్రెస్‌, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుంది – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఫైర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

19న జాబ్‌ మేళా

– ఉస్మానియా ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో –  40 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఎరీనా ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈ నెల 19న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా…

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో అందరూ పాల్గొనాలి

– ప్రజలకు రామచందర్‌రావు పిలుపు – దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులనుద్దేశించి…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– వామన్‌రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలి – ఇప్పటికైనా అడ్వొకేట్స్‌ రక్షణ చట్టం తేవాలి – రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: అడ్వొకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణను వెంటనే…

సహాయక కార్యక్రమాలు చేపట్టాలి

– బీజేపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, డ్రెయిన్లు…

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపండి

– హోం మంత్రి అమిత్‌షాకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయని, హైదరాబాద్‌లో మూసీ నది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతుండగా మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు పరిస్థితిని…

ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ఆరోగ్య శాఖాధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ బుధవారం ఉదయం…