prajatantra_news

prajatantra_news

‌హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

-ప‌లు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన‌ – అప్రమత్త‌మైన‌ సహాయక బృందాలు –  వ‌చ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు -వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్11: ‌హైదరాబాద్‌ ‌నగరంలో సోమ‌వారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నల్లని మేఘాలు ఆవరించింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, అర్‌పేట్‌, ఎస్ఆర్‌నగర్‌,…

15,16లలో మాంసం దుకాణాలు ఎందుకు బంద్‌ చేయాలి

-వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : స్వాతంత్య్ర దినోత్సవం(15వ తేదీ), శ్రీకృష్ణ జన్మాష్టమి(16వ తేదీ) సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆవిధమైన అధికారం జీహెచ్‌ఎంసీకి లేదని, ఎందుకు మాంసం…

డిమాండ్ మేర‌కు నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా

– గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తికి భారీ ప్ర‌ణాళిక‌లు – భ‌విష్య‌త్ త‌రాల‌కు మేలుచేసే చ‌ర్య‌లు -ప్ర‌భుత్వ కార్యాలయాల్లో సౌర‌విద్యుత్ ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు – ఉపముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ మొయినాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 11:  విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  రంగారెడ్డి జిల్లా…

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రానున్న గణేష్‌ ఉత్సవాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ కోరారు. ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 6వ…

ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ మంత‌నాలు

– కాళేశ్వరం నివేదిక‌పై హ‌రీష్‌, కె.టి.ఆర్‌ల‌తో చ‌ర్చ‌ – బీజేపీలో విలీనంపై జోరుగా వార్త‌లు – ఖండించిన బీఆర్ ఎస్‌ గజ్వెల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్11: ‌కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తన…

బ్యాంకుల పరిధిలోనే మినిమమ్‌ బ్యాలెన్స్‌ వ్యవహారం

– అది ఆర్‌బిఐ పరిధిలో లేదన్న గవర్నర్‌ మల్హోత్రా గాంధీనగర్‌, ఆగస్ట్‌ 11: బ్యాంకు ఖాతాదారుల అకౌంట్స్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిబంధన అన్నది ఆయా బ్యాంకులకున్న స్వేచ్ఛ అని, ఇందులో తమ జోక్యం ఉండదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా…

banned list: నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు

– రెండో దశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ,ఆగస్ట్11:  ‌చట్టబద్ధతను పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (Election Commission) కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ.. తాజాగా రెండో…

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha

– ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి వోటు న్యూదిల్లీ, ఆగస్ట్ 11:  ‌కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్‌ ‌కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సభలో ప్రవేశపెట్టారు. బిహార్‌ ‌వోటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు…

merged employees: ఎస్‌బీఐలో విలీన ఉద్యోగులపై వివక్ష

– ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఇతర బ్యాంకు ఉద్యోగులకు ప్రజయోజనాల కల్పనలో వ్యత్యాసం ఉందంటూ దాఖల్కెన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను ఆ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల ఉద్యోగులకు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని…

మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి

హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: ‌హనుమకొండలోని రామ్‌నగర్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్‌ ‌బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే…