prajatantra_news

prajatantra_news

యూరియా స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి

– క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: వ్యవసాయ సీజన్ పూర్తి అయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి .లు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా  పర్యవేక్షించాల‌ని రాష్ట్ర.  ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావు అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం…

బ‌హ్రైన్ లో శిక్ష ప‌డిన ఐదుగురిని విడిపించాలి

– ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్ర‌యించిన బాధితులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: బ‌హ్రైన్ లో రెండేళ్ళ జైలుశిక్షకు గురైన‌ ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…

‘స్థానిక’ ఎన్నికలపై కసరత్తు

– వోటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్‌ – 28‌లోపు ముసాయిదా జాబితా ప్రకటన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం  కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ ‌కేంద్రాలు, తుది వోటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.…

త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ

– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం – ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు – సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల…

ఎలక్ట్రిక్‌ ‌వాహనరంగంలోకి మారుతి

– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం – వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు – గుజరాత్‌ ‌హన్సల్‌పూర్‌ ‌ప్లాంట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ గాంధీనగర్‌,ఆగస్ట్26: ‌భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్‌ ‌కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి.…

ప్రజలకు సీఎం, డిప్యూటీ సీఎంల వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే గణేష్‌ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గణపతి…

గవర్నర్లకు విచక్షణాధికారం

– ఆర్థిక బిల్లులును కూడా అడ్డుకోవచ్చు – ఇది సమస్యాత్మ అంశమని ‘సుప్రీమ్‌’ అభిప్రాయం న్యూదిల్లీ, ఆగస్ట్ 26: ‌గవర్నర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్‌ 200 ‌ప్రకారం బిల్లులను ఆపే అధికారం  గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం…

‘ఇందిర మహిళా శక్తి’తో నేతన్నలకు మహర్దశ

– ఏడాదంతా వారికి పని కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం -ౖ నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల చెక్కుల పంపిణీ – సిరిసిల్లలో మంత్రి తుమ్మల సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఇందిర మహిళా శక్తి పథకంతో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహర్దశ పట్టిందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్లలో…

కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

Bandi Sanjay

– ఇచ్చిన హామీలు నిలుపుకోలేక నానా తంటాలు – వోట్‌ ‌చోరీ అంటూ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్‌ – మాది నిజంగానే దేవుళ్ల పార్టీ – పిసిసి చీఫ్‌ ‌వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి కౌంటర్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ‌కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి…

వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వికలాంగుల వృత్తి శిక్షణ, పునరావాస కేంద్రాన్ని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ మంగళవారం సందర్శించింది. వికలాంగులకు జీవనోపాధి కోసం నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రం వృత్తి శిక్షణను, విద్యావేత్తలకు ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను కూడా అందిస్తున్నది. పాఠశాల నిర్వహిస్తున్న తీరును, విద్యాబోధన…