స్పీకర్ నోటీసులపై వ్యూహప్రతివ్యూహాలు

– ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ – ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి – రాష్ట్ర రాజకీయాలపై జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రభావం …

– ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ – ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి – రాష్ట్ర రాజకీయాలపై జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రభావం …

– ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య – గిరిజన సంక్షేమ శాఖతో కమిషన్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: గత ప్రభుత్వ హయాం నుంచి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్టీల సంక్షేమం కోసం ఆయా సంవత్సరాలలోనే ఖర్చు కాకుండా మిగిలిపోయాయని, ఆయా కేటాయించిన సంవత్సరాలలోనే ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని…

– బీజేపీ చీఫ్ రామచందర్రావు వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవనంలో ఆనందం, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు తెలిపారు. ప్రజలే మన బలం, కార్యకర్తల ఐక్యతే మన విజయానికి పునాది అని, వినాయక చవితి…

– ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు – ట్రాఫిక్ మళ్లింపు ప్రకటించిన పోలీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్26: గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ఏటా ఆదరణ పెరుగుతోంది.ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు…

– మరో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం – పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ మార్పులకు లోను కానుంది. మ్యాప్లో తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే…

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో…

– మన దేశ దిగుమతులపై యు.ఎస్. 50శాతం టారిఫ్ – సవాళ్లను ఎదుర్కొంటామన్న ఆర్బీఐ వాషింగ్టన్,ప్రజాతంత్ర, ఆగస్ట్26: భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్పై మరో 25 శాతం టారీఫ్లు విధించిన…

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అన్ని రకాల విఘ్నాలను తొలగించి సరైన మార్గంలో మనల్ని నడిపించే విఘ్నేశ్వరుడు ఓర్పునకు, విద్యకు, శ్రద్ధాసక్తులకు, ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకు, విజయానికి…

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 31న నిర్వహించనున్న సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవిలు రాజ్ భవన్లో గవర్నర్ను మంగళవారం కలిసి ఆహ్వానించారు. ఫిట్ ఇండియా సండేస్…

– తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు త్వరలో మోక్షం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టేను హైకోర్టు…