prajatantra_news

prajatantra_news

విద్య‌కు అధిక ప్రాధాన్య‌త‌

-ఏ భాష‌కూ మేం వ్య‌తిరేకులం కాదు -పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే ఇంగ్లీషులో ప్రావీణ్యం వుండాలి – ప‌నిలో నైపుణ్యాలు అవ‌స‌రం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: శాతవాహన యూనివర్సిటీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు

– ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి…

గాంధీగిరీకి కొత్త భాష్యం

– కాలానుగుణంగా పంథాలో మార్పు – కొత్త‌గా వుంటేనే సంస్థ‌ల‌కు మ‌నుగ‌డ‌ – లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటే జాగృతి అండ‌ – శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై26: కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథా ను మార్చుకుందని జాగృతి ఆధ్వర్యంలో నిర్వ  హించిన ‘లీడర్‌’ ‌శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…

బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

Urea shortage

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 26: సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్‌ ‌పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు డియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి.. సీఎం…

జవానుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

President Draupadi Murmu

‘కార్గిల్‌’ అమర జవాన్లకు రాష్ట్రపతి, మోదీ నివాళులు న్యూదిల్లీ,జూలై26:కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు…

ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌

– సమాజ హక్కుల రక్షకులు న్యాయవాదులు – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్‌ ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో లెక్స్‌ విట్‌నెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది…

జైపాల్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదు

– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ…

మార్కెట్లో పోటీపడేలా చేనేత వస్త్రాల తయారీ

– ఎస్‌హెచ్‌జీలకు అందించే చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి – సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: మార్కెట్‌ డిమాండుకనుగుణంగా, మార్కెట్లో పోటీపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…

– సెక్రటేరియట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్షా సమావేశం – హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 26: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి, జెన్కో సీఎస్‌ఆర్‌ నిధులను విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర మంత్రులను కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…