prajatantra_news

prajatantra_news

జూబ్లీహిల్‌ ఉప ఎన్నికలో గెలుస్తాం: మంత్రి పొన్నం 

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూలై29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ ‌నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ ‌నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప…

సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లావా.. లేదా?

– రమేష్‌ ‌వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం లేదు – కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై29:బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లిన విషయంపై కెటిఆర్‌ ఎం‌దుకు స్పష్టత ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్‌ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్‌ ‌మాటల్లో తెలుస్తుందన్నారు. గత…

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు కావాలి

– అధికారులకు కమిషన్‌ సూచన – జిల్లాల పర్యటనలో ఆర్టీఐ కమిషన్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జులై 29: చట్ట నిబంధనలకు లోబడి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర…

కాలుష్యరహిత హైదరాబాదే లక్ష్యం

– పాతికేళ్ల అవసరాలకు తగినట్లు ప్రణాళికలు – మెట్రో పనులు వేగవంతం చేయాలి – నగరానికి ఐకానిక్‌గా మూసీ అభివృద్ధి జరగాలి – ఎంఏయూడీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 29: విపరీతమైన కాలుష్యంతో దిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌…

బీజేపీ అడ్డా కానున్న ఖమ్మం ఖిల్లా

– కమూనిస్టులు కూడా బీజేపీలో చేరనున్నారు – కార్యకర్తల సమ్మేళనంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడుతోందని, ఇప్పటివరకు కమ్యూనిస్టుల గడ్డగా భావించే ఈ జిల్లా రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. వెస్ట్‌ బెంగాల్‌లో అనేకమంది కమ్యూనిస్టు…

హుజూర్‌గర్‌ గడ్డ .. కాంగ్రెస్‌ అడ్డా

– సన్న బియ్యానికి మించిన సంక్షేమం మరోటి లేదు – రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ – బీఆర్‌ఎస్‌ పాలనలో రేషన్‌ కార్డుల మంజూరే లేదు – కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలు – ఎత్తిపోతలతో హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాలు సస్యశ్యామలం -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 29:…

కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు బిల్లు పాస్‌ చేశాం

Minister Sitakka counter to Minister KTR allegations

– బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ – కామారెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 29: కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశామని, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేలా పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించామని…

స్నేహ బంధము.. ఎంత మధురము

–  చిన్ననాటి మిత్రుని ఇంటికి డిప్యూటీ సీఎం తాండూరు, ప్రజాతంత్ర, జులై 29: స్నేహమంటే ప్రాణమిచ్చే మనిషి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోసారి రుజువయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ పర్యటన క్రమంలో యాలాల మండలము జుంటుపల్లి గ్రామంలోని డాక్టర్‌ రవీందర్‌ కుటుంబంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు,…

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష చేస్తా

– అనుమతి ఇవ్వకుంటే ఎక్కడుంటే అక్కడే దీక్ష  – జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు.…

ఉగ్రమూకలను అణచివేస్తే సంతోషించరా..

– మాజీ హోంమంత్రి చిందబరం వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్‌ – విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణం – ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టాం – లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా న్యూదిల్లీ, జూలై 29: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర…