prajatantra_news

prajatantra_news

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’

– ఉద్యోగుల శ్రేయ‌స్సే ల‌క్ష్యం – ఉద్యోగులే సంస్థ‌ల అభివృద్ధికి కీల‌కం – నిపుణుల అభిప్రాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 21:కేర్ హాస్పిటల్స్ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’ గచ్చిబౌలిలోని ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముందస్తు వైద్య…

అవినీతిని నిరూపిస్తే వెంటనే రాజీనామా

– ప్రజలకు ఎవరేంటో తెలుసు – నాపై దాడి చేసేందుకు షబ్బీర్‌ ‌కుట్ర – ఇక ప్రజల్లో ఉండి తేల్చుకుంటా – నాకేదైనా జరిగితే సిఎం రేవంత్‌దే బాధ్యత – కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరిక కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా…

రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇళ్లు మంజూరు చేయండి

– గ‌త ప్ర‌భుత్వం కేంద్రం నుంచి ఒక్క ఇల్లూ తీసుకోలేదు -పేదింటి క‌ల నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం -కేంద్ర‌ మంత్రి శివ‌రాజ్‌సింగ్ కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ  ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా  2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల…

ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా.. – ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బ‌య‌ల్దేరుతున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు…

ఆయిల్ పామ్‌ను ప్రోత్స‌హించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

– సిద్దిపేట ఒక‌ప్పుడు క‌రవు ప్రాంతం – మిష‌న్ కాక‌తీయ ద్వారా ఇప్పుడు స‌స్య‌శామ‌లం – నేడు దేశానికే అన్న‌పూర్ణ‌గా తెలంగాణ‌ – యంత్రాల‌తో వ్య‌వ‌సాయం లాభ‌దాయకం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది స‌బ్ స్క్ర‌యిబ‌ర్ల‌ తో  రైతుబడి రాజేందర్ రెడ్డి…

అవకాశాలను అందిపుచ్చుకుని సాగాలి

– ఎదిగేందుకు డీసీసీ అధ్యక్ష పదవి తొలిమెట్టు – కాంగ్రెస్‌లో కష్టపడితేనే పదవులు వరిస్తాయి – ఎవరికైనా మెరిట్‌ ‌లిస్ట్ ‌ప్రకారమే అవకాశం – భిన్నాభిప్రాయాలు పార్టీ కార్యక్తల స్థయిర్యాన్ని దెబ్బతీస్తాయి – డిసిసి అధ్యక్షుల శిక్షణ  కార్యక్రమంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని…

ఒక వర్గం వారినే లక్ష్యం చేసుకోవడం తగదు

– సామరస్య వాతావరణం ముఖ్యం – పక్షపాతం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును…

మహిళల ఆర్దిక వృద్ధితోనే దేశ ప్రగతి

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే మహిళా సాధికారత – కేంద్ర మంత్రులను ఆకట్టుకున్న మంత్రి సీతక్క ప్రసంగం – తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

దిల్లీలో ఉగ్ర కుట్రకు లష్కరే ప్లాన్

– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్ – నిఘా వర్గాల హెచ్చరికలు జారీ – ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.…

అన్ని దేశాలపై 10 శాతం సుంకాల విధింపు

– ఈనెల 24 నుంచి అమలులోకి – సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ ప్రకటన – వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్లు…