prajatantra_news

prajatantra_news

రేప‌టి కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– తిరిగి 12న జరపాలని నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: తెలంగాణ కేబినెట్‌ ‌సమావేశం వాయిదా పడింది. శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన‌ కేబినెట్‌ ‌సమావేశం ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా…

రేవంత్‌ ‌వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌ఆ‌గ్రహం

– ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌ముస్లింల పట్ల బెదరింపు ధోరణితో ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారని, అతనిపై చర్య తీసుకోవాలని బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ ‌రెడ్డిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ ‌రెడ్డి, మహ్మద్‌ ‌షకీల్‌, నేతలు ప్లలె…

మరికొన్నాళ్లు వరంగల్‌ రేక్‌ పాయింట్‌ కొనసాగాలి

– గత సీజన్‌లో కేటాయించిన ప్రకారం సరఫరా లేదు – ఈ సీజన్‌లో అయినా సరిపడ ఎరువులు సరఫరా చేయాలి – సమీక్షా సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: రైల్వే శాఖ వరంగల్‌ రేక్‌ పాయింట్‌ను మూసివేసి గూడ్స్‌ హ్యాండ్లింగ్‌ను చింతలపల్లి పాయింట్‌కు మార్చాలని నిర్ణయించిందని, దీనివల్ల ఉమ్మడి వరంగల్‌…

ఆధునికత, సాంకేతికతతో వైద్య సేవలందించాలి

~ గ్రూప్‌-1 ఆఫీసర్లకు మంత్రి దామోదర ఉద్బోధ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: వైద్య, ఆరోగ్య శాఖలో నియమితులైన గ్రూప్‌-1 ఆఫీసర్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సెక్రటేరియట్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, అనారోగ్యంతో ఆపదలో…

రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

– డ్రగ్స్ ఓవర్‌ ‌డోస్‌తో వ్యక్తి మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 6: ‌డ్రగ్స్ ‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ ‌భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ ‌పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు…

దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో వున్నాం

– ఆ స్థానాన్ని నిలిపే బాధ్య‌త మీదే – క్ర‌మ‌శిక్ష‌ణ అంటే సంసిద్ధ‌త‌ – ఈ బ్యాచ్‌లో 38 మంది మ‌హిళా అధికారులు – ఇది అతిపెద్ద ప్రొబెష‌న‌రీ డీఎస్పీల బ్యాచ్‌ – డి.జి.పి.  శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  నవంబర్ 6: దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థాయిని నిలుపుకోవలసిన…

జూబ్లీహిల్స్‌ అభివృద్ధి పట్టని ప్రభుత్వాలు

– ఇందులో గత బీఆర్‌ఎస్‌ పాత్రా ఉంది – హామీలపై ప్రచారంలో స్పష్టత ఇవ్వని కాంగ్రెస్‌ – సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదే – ముస్లింలు కాంగ్రెస్‌కు ఇజ్జత్‌ అయితే.. మరి హిందువులో.. – ‘మీట్‌ ద ప్రెస్‌’లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అనేక…

గిగ్‌ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టం

– కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురాబోతున్నామని, ఈనెల 12న జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దానికి ఆమోదం తెలపనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సచివాలయంలో తనను గురువారం కలిసిన గిగ్‌వర్కర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఫోటో ఐడీ తప్పనిసరి

– ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 6, 2025: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 11న జరగబోయే ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి…

ఆ పార్టీల పానలో నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్‌

– మతం ఆధారిత ఓట్ల కోసం పాకులాడుతున్నాయి – దీపక్‌ రెడ్డి గెలిస్తే ప్రజల గొంతుకగా నిలుస్తారు ౖ- గౌడల సమ్మేళనంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: గత పదేళ్ల బీఆర్‌ఎస్‌, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రహదారులు పాడైపోగా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా…