prajatantra_news

prajatantra_news

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తేసే కుట్ర

Bandi Sanjay

– రేవంత్‌ ‌వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం – బకాయిలు చెల్లించకుంటే చదువెలా సాగిస్తారు – ప్రైవేట్‌ ‌కాలేజీలకు మా మద్దతు కొనసాగిస్తాం – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌పథకాన్ని ఎత్తేసే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఆ‌గ్రహం…

కళాశాలల యాజమాన్యాలతో మంత్రుల చర్చలు సఫలం

– ప్రభుత్వ హామీతో నిరసన కార్యక్రమాలన్నీ రద్దు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రూ.1,500 కోట్లు అడిగాయి.. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం.. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం.. ఇంకో రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్‌ చేస్తాం అని ఉప…

అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి

– ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో తెలంగాణ రోల్‌ మోడల్‌ – లాంగ్‌-టర్మ్‌ వాల్యూ క్రియేషన్‌, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం – ‘అమెరికా-యూటా’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు…

వందేమాతర గీతం ఆలపించిన ‘గుట్ట’ ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయం ముందు ఆలయ అధికారులు వందేమాతర గీతాన్ని శుక్రవారం ఆలపించారు. దేశ జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమాన్ని…

పెయింటింగ్ ద్వారా రేవంత్‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు

– ఒక యువ‌ చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో  ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను…

హైదరాబాద్‌ అభివృద్ధికి ఆ ఇద్దరే అడ్డంకి

– బ్యాడ్‌ ‌బ్రదర్స్ ఇద్దరూ మోకాలడ్డుతున్నారు -ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ‌హయాంలోనే నగరాభివృద్ధి – హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా చేసిన కెటిఆర్‌ -‌ నగరంలో 44 చెరువులను కబ్జా చేసిన బిఆర్‌ఎస్‌ ‌నేతలు – మూసీ పునరుద్ధ్దరణ, మెట్రో పొగింపులకు కిషన్‌ ‌రెడ్డి అడ్డు – జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్‌ ‌కూడా రాదు – ఎన్నిక…

ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల నిర్వాహ‌కుల‌పై కఠిన చర్యలు

– విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా – బంద్‌ ‌పెట్టి బ్లాక్‌ ‌మెయిల్‌ ‌రాజకీయాలు చేస్తానంటే ఎలా? – ఫీజులు ఇష్టానుసారం పెంచి రియింబర్స్‌మెంట్‌పై ఒత్తిడి – రాజకీయ పార్టీల ఉచ్చులో పడి బెదిరిస్తే ఊరుకునేది లేదు – ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై సీఎం రేవంత్‌ ‌ఘాటు హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: ప్రైవేటు విద్యాసంస్థల…

వందలాది యూఎస్ విమానాల రద్దు

– అమెరికా షట్‌డౌన్ ప్రభావం  ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 7: అమెరికాలో షట్‌డౌన్ ప్రకటన తరువాత శుక్రవారం యునైటెడ్ స్టేట్స్‌లో విమానాల రద్దుల పరంపర మొదలైంది. అయితే ఉదయం వేళ ప్రధాన విమానాశ్రయాలు చాలా వరకు మామూలుగానే పనిచేస్తున్నట్లు కనిపించాయి. ఈ వారంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ కోతలను ప్రకటించింది. షట్‌డౌన్…

రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌ మెయిలర్‌

– వికాసమా.. విధ్వంసమా ఆలోచించుకోవాల్సిన స‌మ‌యం ఇది ~ అన్ని రంగాల్లో తిరోగమనం.. క్రైంలో పురోగమనం – ‘మీట్‌ ద ప్రెస్‌’లో ఓటర్లకు హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రేవంత్‌ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.. రాష్ట్రంలో నలుగురు రేవంత్‌ బ్రదర్స్‌ మాత్రమే హ్యాపీగా ఉన్నారు.. రెండేళ్ల రేవంత్‌ పాలన అరాచకాలకు…

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను  ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్‌ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను న‌డ‌ప‌నుంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్‌ నుంచి శబరిమల సమీప స్టేషన్ల వరకు నడుపుతుంది. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు…