prajatantra_news

prajatantra_news

విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు

– పూర్తిగా గతితప్పిన ఆటోమేటిక్‌ వ్యవస్థలు – విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 రెండు రోజుల నుంచి భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఢల్లీిలోని ఏటీసీ ఆటోమేటిక్‌ వ్యవస్థ పని చేయలేదు. దీంతో వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి ముంబైలో…

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

BRS has not done anything in last ten years mahes kumar goud

– బీజేపీ కుట్రలు మేం బయటపెట్టాం – అయిఆ చర్యలు ఈసీ తీసుకోవట్లేదు – ఓట్‌ చోరీపై రాహుల్‌ ఎనలేని పోరాటం – 5 కోట్ల మందికిపైగా మద్దతు ఇచ్చారు – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా భారతీయ జనతా…

గోపీనాథ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాం

– సునీత‌మ్మ‌ను అవ‌హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు – లేడీ కావాలా లేక రౌడీ కావాలా తేల్చుకోండి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: దురదృష్ట వ‌శాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా చనిపోయారు. మగుదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుచుంది. దివంగ‌త…

బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పాల‌న‌లో ప‌డ‌కేసిన అభివృద్ధి

– మోస‌పూరిత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడండి – దీప‌క్‌రెడ్డిని గెలిపించండి – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్  పార్టీల మోసపూరిత పాలనకు పూర్తి…

ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

– విపక్షాల దుష్ప్రచారం – నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.…

హిందువులు వోటు బ్యాంకుగా మారాలి

– న‌న్ను మ‌త‌త‌త్వ వాది అన్నా బాధ‌ లేదు – జూబ్లీహిల్స్ లో అన్నీ మురికివాడ‌లే – హైడ్రా కూల్చిన‌వ‌న్నీ  హిందువుల ఇళ్లే – అధికారంలోకి వ‌స్తే ఫాతిమా కాలేజీ కూల్చేస్తాం – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8:   మ‌త‌త‌త్వ‌వాది అని బోర్డు ఇస్తే మెడ‌లో వేసుకొని తిర‌గ‌డానికి…

నోబెల్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ డి వాట్సన్‌ కన్నుమూత

– వృద్దాప్య సమస్యలతో మరణించినట్లు ప్రకటన న్యూయార్క్‌, నవంబర్‌ 8: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ డీ వాట్సన్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో 97ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూయార్క్‌లోని కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మెలికలు తిరిగిన…

గవర్నర్‌ ఎన్నికల్లో వివేక్‌ రామస్వామి

– సంపూర్ణ మద్దతు ప్రకటించిన ట్రంప్‌ న్యూయార్క్‌, నవంబర్‌ 8: మూడు అమెరికా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు గెలుపొందిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అప్రమత్తమయ్యారు. ఒహాయో గవర్నర్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్‌ నేత, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన…

లౌకికవాద పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్‌

– నవీన్‌ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న…

బ్యాడ్‌ బ్రదర్స్‌ కేసీఆర్‌, రేవంతే..

– కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తామన్నారు.. రూ.లక్ష కూడా కక్కించలేదు – దిల్లీస్థాయిలో కాంగ్రెస్‌, కేసీఆర్‌ల మధ్య ఒప్పందం నిజం కాదా.. – బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులన్నీ ఏమయ్యాయి? – సీఎంవి సోయి లేని మాటలు – రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: కాంగ్రెస్‌ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి…