prajatantra_news

prajatantra_news

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మరో ఎన్‌కౌంట‌ర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి రాయపూర్‌, నవంబర్‌ 11: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్‌ జరిగింది. నేషనల్‌ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధ సామగ్రిని భద్రతా బల గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర…

రాయదుర్గంలో చదరపు గజం ధర రూ.3.40లక్షలు

– మునుపటి రికార్డు(చదరపు గజానికి రూ.88,000) బద్దలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గంలో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు ఎకరం భూమి వేలాన్ని మంగళవారం విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.3,40,000ల చొప్పున గణనీయమైన ధర పలికింది.…

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్‌ అచీవర్‌ తెలంగాణ

– అవార్డును అందుకున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌ (బీఆర్ఏపీ-2024)లో తెలంగాణ రాష్ట్రం టాప్‌ అచీవర్‌గా గుర్తింపు పొందింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) భారత ప్రభుత్వం – రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి…

ఆయిల్ పామ్‌ ఉత్పత్తిలో అగ్రభాగాన‌ నిలపాలి

– ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వ లక్ష్యం –  సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదన, ప్రజాతంత్ర, నవంబరన 11: ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌…

‌సిట్‌ ‌విచారణకు హాజరైన విజయ్‌ ‌దేవర కొండ

– బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ ‌కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ సీఐడీ సిట్‌ ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయ‌న‌ను గంటకుపైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్‌ ‌యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీ షన్లపై ఆరా…

జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌

‌- మొత్తంమీద‌ 48.47 శాతం నమోదు – 2024 సాధార‌ణ ఎన్నిక‌లలో 47.58 శాతం – షేక్‌పేట డివిజన్‌లో పోలీసుల లాఠీఛార్జి – పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ ‌శాతం తక్కువగా నమోదయ్యింది. గత 15…

సుస్థిర, దీర్ఘకాలిక రవాణా వ్యూహ రూపకల్పనకు సీఎంపీ

– ప్లాన్‌ తయారీకి కన్సల్టెన్సీగా మెసర్స్  లీ అసోసియేట్స్ – భాగస్వామ్య విభాగాల సమన్వయ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (హెచ్ఎంఏ) కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక (కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) 2050 తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ…

నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

– వాటర్‌ వ‌ర్క్స్‌ పనితీరుపై సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 11 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రానున్న రోజులలో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ విభాగం పని తీరుపై…

విషప్రయోగంతో ప్రజలను మట్టుబెట్టాలని కుట్ర

– మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి – భారీస్థాయిలో రేసిన్‌ ‌విషం తయారు చేసినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ ‌మొయినుద్దీన్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ ‌బృందం రాజేంద్రనగర్‌ ‌ప్రాంతంలో సయ్యద్‌ ‌మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం…

డాక్టర్‌ ఉమర్‌ ‌సూత్రధారిగా గుర్తింపు

– పేలుడులో అమోనియం నైట్రేట్‌ ‌వాడినట్లు అనుమానం – ఎలా పేల్చాడన్న దానిపై ఆరా తీస్తున్న భద్రతా బలగాలు న్యూదిల్లీ,నవంబర్‌11:‌దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనకు చెందిన దర్యాప్తు కొనసాగుతున్నది. సూసైడ్‌ ‌బాంబర్‌ ‌డాక్టర్‌ ఉమర్‌ ఎలా ఆ కారును పేల్చి ఉంటాడని ఆరా తీస్తున్నారు. అయితే అమోనియం నైట్రేట్‌ ‌ఫ్యూయల్‌ ఆయిల్‌ను…