prajatantra_news

prajatantra_news

రెండు రోజుల ఎన్‌కౌంటర్లు బూటకం

– అదుపులోకి తీసుకుని దారుణంగా కాల్చి – కోర్టులో హాజరు పర్చకుండా ఎన్‌కౌంటర్‌ – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు సీపీఎం డిమాండ్‌ ‌విజయవాడ,నవంబర్‌ 19: మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  డిమాండ్‌ ‌చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి…

పార్టీలో ఉంటూనే సొంతవారిపై పోస్టులు

– ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు – కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 19:‌ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్‌ ‌చేస్తే సస్పెండ్‌ ‌చేస్తాం అని హెచ్చరించారు. టైమ్‌ ‌కూడా ఇవ్వం అని,…

హిడ్మాను పట్టుకుని కాల్చారు

– మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవాలి – మాజీ మావోయిస్ట్ ‌జంపన్న కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మావోయిస్ట్ ‌నేత హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ ‌తీరు పూర్తిగా పట్టుకుని కాల్చినట్లుగానే ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవుల్లో ఉండి…

హిందూ మహిళలు మేల్కోవాలి

– ఆస్తులుంటే వీలునామా రాయండి – సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, నవంబర్‌ 19:  ‌దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్న వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహబంధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేం దుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలం గాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కన బరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజా భవన్లో ఆయన…

ఓడిన చోటే గెలిచి చూపిద్దాం

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి దొంగవోట్లు, అక్రమాలతో కాంగ్రెస్ గెలుపు గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలిచాం సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త…

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నాం

– రెండేళ్ల ప్రగతిని చూపడమే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం – డాక్యుమెంట్ తయారీకి ఐఎస్బీతో ఒప్పందం – భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా పునాదులు – డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్స రాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును…

పోలీసులు నిజాయతీగా పనిచేయాలి

– పీడించే వారిని ప్రజలు ఉపేక్షించరు – పర్యవేక్షణ అధికారులు ఖ‌చ్చితంగా పనిచేయాలి – ఎస్.ఐని అరెస్టు చేసిన‌ ఏసీబీ పనితీరు భేష్ : డీజీపీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్…

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

– జెరియాట్రిక్ సేవలు విస్తరించాలి – అనారోగ్యంతో వున్న వృద్ధుల జాబితా సిద్ధం చేసుకోండి – మంత్రి దామోదర రాజనరసింహ – డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు దోహదం

– కేయూ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు కృష్ణమాచార్య – కిట్స్‌ వరంగల్‌ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు, భవిష్యత్‌ దిశా నిర్దేశానికి పుస్తకాలు బాటలు వేస్తాయని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు వేదాంతం కృష్ణమాచార్య తెలిపారు. చదవాలనే అలవాటు మరింతగా అభివృద్ధి చేసుకోవటం…