prajatantra_news

prajatantra_news

రాష్ట్ర చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివస్‌’

– 29న ఘనంగా నిర్వహించాలి – నాయకులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ‘తెలంగాణ వచ్చుడో.. కెేసీఆర్‌ సచ్చుడో’ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు గుర్తుగా ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు…

రిటైర్డు ఉద్యోగుల వేదన వినిపించడంలేదా?

Harish rao

– రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా.. వేదన వినిపించడం లేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ అంటవు.. మరో లక్ష కోట్లతో…

జిల్లాను ప్రగతి పథంలో నడపాలి

– మహబూబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ – వరంగల్‌ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో నడపాలని మహబూబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బలరాం నాయక్‌…

మన వస్తువులను ఎగుమతులు చేసే స్థాయికి చేరాం

– ‘ఆత్మనిర్భర్‌’ భారత్‌ లక్ష్యం కావాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనతో అందరం ముందుకు సాగాలని, ప్రభుత్వాలు, ప్రజలు ఇదే దిశలో పనిచేయాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఆలోచన నుంచే ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కార్యక్రమం…

నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలి

– రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి – హనుమకొండలో అధికారులతో సమీక్ష హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సమాచార హక్కు చట్టం, అప్పీళ్ల…

హృద‌యంలో భావాలు ప‌లికించ‌డ‌మే సినిమా గొప్ప‌త‌నం

–భాష కాదు.. భావం ప్ర‌ధానం – కొత్త అందాల‌ను తెచ్చే ఈశాన్య భార‌త సినిమాలు – పెద్ద క‌ల‌ల‌కు గ‌మ్యం హైద‌రాబాద్‌ – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,న‌వంబ‌ర్ 21:  సినిమాలోని మేజిక్ ఏంటంటే మనుషుల కంటే కథలు వేగంగా ప్రయాణిస్తాయి, కథల కంటే భావాలు ఇంకా వేగంగా చేరతాయి. నార్త్ ఈస్ట్ కొండల్లో…

అల్‌ ‌ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా

– ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ ఆదేశం న్యూదిల్లీ,నవంబర్‌21: అల్‌ ‌ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)‌ను ఏర్పాటు చేసినట్లు ఫరీదాబాద్‌ ‌పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇద్దరు అసిస్టెంట్‌ ‌కమిషనర్స్ ఆఫ్‌ ‌పోలీస్‌, ఇన్‌స్పెక్టర్‌ , ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన సిట్‌ యూనివర్శిటీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను…

మా అధినేతల వ్యక్తిత్వ హననమే స‌ర్కారు ల‌క్ష్యం

– కాంగ్రెస్‌, ‌బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం – కక్ష సాధింపు చర్యలంటున్న బీజేపీఆర్‌ఎస్‌ ‌నేతలు     (మండువ రవీందర్‌రావు) ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ఏసిబికి అనుమతించడంపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు భగ్గుమంటున్నారు. ఇది కాంగ్రెస్‌, ‌బీజేపీ…

మావోయిస్ట్ అ‌గ్రనేతల విడుదల పిటిషన్‌పై విచారణ

– పోలీసుల వద్ద ఉన్నారనే  ఆధారాలు లేవు : హైకోర్టు స్పష్టీకరణ అమరావతి, నవంబర్‌ 21(ఆర్‌ఎన్‌ఎ): ‌మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. మావోయిస్ట్ ‌పార్టీ కీలక నేతలు దేవ్‌ ‌జీ, రాజిరెడ్డి… పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని.. వ్యాజ్యంలో…

మావోయిస్టులు అద్దెకున్న ఇళ్ల పరిశీలన

– కేబుల్‌ ‌పని కోసం వొచ్చినట్లు గుర్తింపు – ఆరా తీసిన స్థానిక పోలీసులు ఏలూరు, నవంబర్‌ 21: ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వొచ్చాయి. వీరంతా కేబుల్‌ ‌పని చేస్తామంటూ ఇల్లు అద్దెకు దిగారు. నెలకు…