prajatantra_news

prajatantra_news

‘డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు – రూ.850 కోట్లతో మహేశ్వరంలో ‘జేఎస్‌ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ’ – ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. కొత్తగా 300 మందికి ఉద్యోగాలు – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణను డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌…

పార్లమెంటులో ‘సర్‌’ ఆం‌దోళనలు

– ఉభయ సభల్లో చర్చకు పట్టు – గందరగోళం మధ్య లోక్‌సభ రేప‌టికి వాయిదా న్యూదిల్లీ,డిసెంబర్‌ 2: ‌వోటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌  ఉభయ సభలు దద్ధరిల్లాయి. వోట్‌ ‌చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయ సభల్లో గందరగోళం…

ఇది ప్రజల గోప్యత ఉల్లంఘ‌నే ..

– ‘సంచార్‌ సాథీ’పై పార్లమెంట్‌లో మండిపడ్డ విపక్షం – దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ – అసవరం లేకుంటే డిలీట్‌ చేసుకోవచ్చన్న మంత్రి సింధియా న్యూదిల్లీ, డిసెంబర్‌ 2: సంచార్‌ సాథీ అంశంపై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌, శివసేన, తదితర పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల గోప్యత ఉల్లంఘనే…

‘సమ్మిట్‌’ పనులను వేగవంతం చేయాలి

– విజన్‌ డాక్యుమెంట్‌ వార్‌ రూమ్‌ సందర్శించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌ పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు…

కర్నాటకలో బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు

-డీకే ఇంటికి వచ్చి అల్పాహారం చేసిన సిద్దు – అధిష్టానం ఆదేశిస్తే డీకే సీిఎం అవుతారని కామెంట్‌ బెంగళూరు, డిసెంబర్‌ 2 : కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నవేళ బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వెళ్లిన విషయం తెలిసిందే.…

చెన్నారెడ్డి సేవలు ఎనలేనివి

– ముఖ్యమంత్రి రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డాక్టర్‌ చెన్నారెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి…

ఓట్‌ చోరీ నుంచి దృష్టి మళ్లించేందుకే..

– సోనియా, రాహుల్‌లపై ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులు – టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – మనం చేసింది ప్రచారం చేసుకోవాలి – పార్టీ అధ్యక్షులు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఓట్‌ చోరీ కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో దానినుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు సోనియాగాంధీ,…

‘సమ్మిట్‌’ పనులను 5నాటికి పూర్తిచేయండి

– ఏర్పాట్లు పరిశీలించి దిశానిర్దేశం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఈనెల 5వ తేదీ లోపు పూర్తి చేసి 6వ తేదీన డ్రై రన్‌ నిర్వహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘సమ్మిట్‌’ జరగనున్న…

రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 1 తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి…

పేదల జీవితాలను ఉద్ధరించిన ఈశ్వరీబాయి

– ఆమె జీవితం ఆదర్శప్రాయం – ఈశ్వరీబాయి జయంత్యుత్సవాల్లో మంత్రి వివేక్‌ – స్పీకర్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ఈశ్వరీబాయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారు.. పేదల జీవితాలకు దైర్యం ఈశ్వరీబాయి.. విద్యతోనే విముక్తి…