prajatantra_news

prajatantra_news

ఆద‌ర్శ‌ప్రాయంగా మర్రిపల్లిగూడెం పాఠశాల

– కిచెన్‌ గార్డెన్‌లో పూల మొక్కలు, కాయగూరల సాగు – ప్రకృతి సోయగంతోపాటు ఆదాయం – ఉపాధ్యాయుల కృషితో విద్యార్ధులకు పౌష్టికాహారం కమలాపూర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఒకవైపు చుక్కలనంటుతున్న కాయగూరలు, ఆకు కూరల ధరలు.. మరోవైపు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం అరకొరగా అందిస్తున్న నిధులు వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం…

డే కేర్‌ సెంటర్‌తో వృద్ధులకు ప్రయోజనాలు

– పరకాల ఆర్డీవోతో కలిసి సెంటర్‌ను పరిశీలించిన అనితారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: సీనియర్‌ సిటిజన్స్‌కు చక్కని ఆటవిడుపు డే కేర్‌ సెంటర్‌ అని, ఇందులోని లైబ్రరీ, ఆట వస్తువులు వినియోగించుకుంటే ఒంటరితనం దూరం అవుతుందని సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. పరకాల ఆర్డీవో డాక్టర్‌ నారాయణ,…

లక్ష్యంతో చదివితే విజయం సాధ్యం

– మోటివేషనల్‌ స్పీకర్‌ దామోదర్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కృషి, పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారని మోటివేషనల్‌ స్పీకర్‌, సైకాలజిస్ట్‌ కజాంపురం దామోదర్‌ అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హనుమకొండ ఆధ్వర్యంలో వరంగల్‌ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన…

‘హిల్ట్‌’ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

– 8 క్లస్టర్ల‌లో 8బృందాలతో ఆయా ప్రాంతాల్లో పరిశీలన – రేపటి నుంచి రెండు రోజులపాటు పర్యటన – పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: గ్రేటర్‌ పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర…

మరింత దిగజారిన రూపాయి మారకం

– రూ.90వద్ద కనిష్ఠానికి పడిపోయింది – నష్టాల బాటలో సాగిన సూచీలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 2: ‌రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.90 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోవడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలకు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. రోజంతా సూచీలు నష్టాల బాటలోనే…

గద్వాల ఎస్సీ హాస్టల్‌లో దారుణం

– కలుషితాహారంతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2:  ‌గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం అల్పాహారం…

రామయ్య సాక్షిగా జిల్లా అభివృద్ధి బాధ్య‌త నాది

– కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ~ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కొత్తగూడెం – అందుకే ప్రతీ కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం – రాష్ట్రాన్ని ప్రసాదించిన మన్మోహన్‌సింగ్‌ పేరుతో ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీ – – కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం అని,…

ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం

– త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని అంత త్వరగా భవనాలు, సకల…

‘డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

– రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు – రూ.850 కోట్లతో మహేశ్వరంలో ‘జేఎస్‌ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ’ – ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. కొత్తగా 300 మందికి ఉద్యోగాలు – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణను డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌…

పార్లమెంటులో ‘సర్‌’ ఆం‌దోళనలు

– ఉభయ సభల్లో చర్చకు పట్టు – గందరగోళం మధ్య లోక్‌సభ రేప‌టికి వాయిదా న్యూదిల్లీ,డిసెంబర్‌ 2: ‌వోటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌  ఉభయ సభలు దద్ధరిల్లాయి. వోట్‌ ‌చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయ సభల్లో గందరగోళం…