prajatantra_news

prajatantra_news

ఘనంగా మల్లన్న ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం 

కొమురవెల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలోప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్…

ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌వి అర్థం లేని ఆరోపణలు

– పదేపదే అబద్ధాలు వల్లె వేస్తే అవి నిజాలు కావు – రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమని, ఆయన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన…

మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో పురోగతి

– ప్రైవేట్‌ ‌డాక్టర్ల  మత్తు వ్యాపారం గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ ‌చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ…

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం

– కూతురు ప్రేమపై విషం చిమ్మిన తల్లిదండ్రులు – యువకుడిని పిలిపించి దారుణంగా హత్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును ప్రేమించిన ఇంజనీరింగ్‌ ‌స్టూడెంట్‌ ‌జ్యోతి శ్రావణ్‌ ‌సాయి(20)ని మాట్లాడదామని ఇంటికి  పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అమీన్‌పూర్‌…

మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి

–  సరిగ్గా వంద రోజుల్లోనే ఓయూకు రెండవసారి “ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థుల నుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న.…

ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

– డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌ రాష్ట్రంలో గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు జిల్లాల పోలీస్‌ ‌యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లుచేసిందన్నారు. మొత్తం 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. 3వేల పంచాయతీల్లో పోలింగ్‌ను నేరుగా వెబ్‌ ‌కాస్టింగ్‌…

సిఎం సహాయ నిధి పంపిణీలో కొత్త రికార్డు

– రెండేళ్లలో రూ.1,685.79 కోట్ల సహాయం అందజేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌ ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీలో ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్‌ 7 ‌నుంచి 2025 డిసెంబర్‌ 6…

‘సమ్మిట్‌’తో ఊహించని విధంగా పెట్టుబడులు

– పేరెన్నికగన్న కంపెనీలతో పలు ఒప్పందాలు – ముందస్తు కార్యక్రమాలతోనే రాహుల్‌, ‌ఖర్గేలు రాలేదు – త్వరలోనే పార్టీ పదవుల భర్తీ – మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌తో ఊహించని స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు రేప‌టికి వాయిదా

న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ ‌రావు దర్యాప్తు సంస్థతో…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

– సంస్థ అభివృద్ధికి సిబ్బంది మరింత కష్టపడాలి – మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తి – వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ…