prajatantra_news

prajatantra_news

మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ఉప్ప‌ల్ స్టేడియంలో డీజీపీ స‌మీక్ష‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను…

మంత్రి సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్‌

– నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు – కేటీఆర్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు…

ప్ర‌యాణికుల‌కు ఇండిగో బంపర్‌ ఆఫర్‌

–  ఒక్కొక్క‌రికి రూ.10 వేల గిఫ్ట్ ‌ట్రావెలర్‌ ఓచర్‌ ‌న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌ ‌సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ప్రభాకర్‌ ‌రావుకు షాక్‌

-‌ ‘సిట్‌’ ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌ఫోన్‌ అ‌క్రమ ట్యాపింగ్‌ ‌కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్‌ ‌ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ‌బీవీ నాగరత్న,…

కృత్రిమ మేధకు మైక్రోసాప్ట్‌ భారీ పెట్టుబడులు

– మైక్రోసాప్ట్‌ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి బెంగుళూరు, డిసెంబర్‌ 11: భారత్‌లోని కృత్రిమ మేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాప్ట్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాప్ట్‌ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థను కూడా మైక్రోసాప్ట్‌ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. బెంగుళూరులో గురువారం జరిగిన…

‘డిజిటల్ సేఫ్టీ’లో రోల్ మోడల్ గా రాష్ట్రం

– విజన్ 2047 డాక్యుమెంట్ష‌లో స‌మ‌గ్ర రోడ్ మ్యాప్‌ – సైబ‌ర్ మోసాలు అరిక‌ట్టాలంటే పౌరుల స‌హ‌కారం అవ‌స‌రం  ‘ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025’ లో మంత్రి దుద్దిళ్ల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ,…

ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్‌

– భారీగా తరలి వచ్చి ఓటేసిన గ్రావిూణులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి…

ఆందోళనకరంగా అమిత్‌ ‌షా తీరు

Rahul Gandhi comming Hyderabad today

– ఆయన భాష కూడా సరిగా లేదు – విపక్ష నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆందోళనకరంగా ఉన్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన భాష కూడా స్పష్టంగా లేదన్నారు.…

మెద‌డు క‌ణితి తొల‌గింపు స‌క్సెస్‌

– మ‌ల‌క్‌పేట కేర్ హాస్పిట‌ల్స్ ఘ‌న‌త‌ – 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 11: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం స‌కాలంలో వైద్యం చేసి ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు కణితిని విజయవంతంగా తొలగించింది. యువకుడు కొద్ది రోజులుగా వేగంగా తగ్గిపోతున్న…

కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో సీఎం రేవంత్‌ ‌భేటీ

– ఇటీవలి తెలంగాణ రైజింగ్‌ ‌సమ్మిట్‌పై వివరణ – మెస్సీ ‘ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11:  ‘‌మెస్సీ గోట్‌ ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ ‌బయలుదేరే ముందు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో…