prajatantra_news

prajatantra_news

స‌ర్పంచ్‌ల‌ను వేధిస్తే స‌హించం

– ప్ర‌తి జిల్లాకు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ఏర్పాటు – గ్రామాల అభివృద్ధికి పాటుప‌డండి – రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త స‌ర్పంచ్‌ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ప్రత్యేక న్యాయ…

పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం

KTR

– రెండో విడతలోనూ బీఆర్‌ఎస్‌కు అద్భుత ఫలితం – కాంగ్రెస్‌ మోసాలతో ప్రజలు విసుగెత్తారు – పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కెేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 15: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ వెన్నంటి…

అభివృద్ధి చేసేవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి

– ‘వాక్‌ ది టాక్‌ విత్‌ జర్నలిస్ట్‌’లో ప్రజలకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: గ్రామాలను ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసే అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. తన రోజువారీ దినచర్యలో భాగంగా సోమవారం తెల్లవారుజామున హుజూర్‌నగర్‌ నియోజకవర్గ…

మహానుభావుడు సర్దార్‌ పటేల్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 560కి పైగా చిన్నచిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి ఒక మహత్తరమైన భారత దేశాన్ని నిర్మించిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు కొనియాడారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత ప్రథమ హోం…

వినియోగదారుల చట్టం గురించి తెలుసుకోవాలి

– అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలని వరల్డ్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ అడ్వైజర్‌, అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. ఆమె అధ్యక్షతన ప్రభుత్వ బాలుర హాస్టల్‌ స్పందన…

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

– మేడారం పనులు గడువులోగా పూర్తికావాల్సిందే – సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి…

రెండో విడత పోలింగ్ ప్రశాంతం

– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెండో విడతలో భాగంగా చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాలలో ఆదివారం ఎన్నికలు…

హనుమకొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

– రెండో విడత పోలింగ్ 87.25 కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో గ్రామపంచాయతీలకు రెండో విడతలో సర్పం చ్, వార్డు స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నిక లు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.జిల్లాలో రెండో విడతలో ధర్మసాగర్,…

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు స‌హాయం

– న‌ష్టం వాటిల్ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డ‌తాం -ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హామీ వ‌రంగ‌ల్, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధిత కుటుంబాలకు  స్థానిక  శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వరదల…

రబీకి యూరియా రెడీ

– ఈ సీజ‌న్‌కు కొరత లేదు – 2.48 లక్షల టన్నుల స్టాక్ సిద్ధం – కేంద్రం నుంచి అదనపు సరఫరా – త్వరలో రవాణాకు అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని…