prajatantra_news

prajatantra_news

బాధ్యతాయుతంగా పనిచేయండి

–  నూతన సర్పంచులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఇటీవల జరిగిన పంచాయ‌తీ ఎన్నికల్లో గెలుపొంది సోమ‌వారం పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– మంచిర్యాలలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు.. మంచిర్యాల/ఖమ్మం,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు చర్యలు చేపట్టినా ఎక్కడోచోట ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంచిర్యాల, ఖమ్మం జిల్లాల‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరోను…

తెలంగాణ పంచాయ‌తీలు దేశానికే ఆదర్శం

– ఆ ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే – మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22 : తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్‌ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని…

రన్‌వేపై హోంగార్డుల ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ‌

– ఒడిశా ప్ర‌భుత్వ తీరుపై సోషల్‌ విూడియాలో వైరల్‌ భువనేశ్వర్‌, డిసెంబర్‌ 22: రన్‌వేపై పరీక్ష.. అదేమిట‌ని ఆశ్చర్య‌పోతున్నారా.. నిజ‌మేనండి. ఒడిశా ప్ర‌భుత్వమే ఇలా ప‌రీక్ష నిర్వ‌హించింది. ఎనిమిదివేల మందికి వివిధచోట్ల సెంట‌ర్లు కేటాయించ‌డంకంటే ఒకేచోట ప‌రీక్ష నిర్వ‌హించ‌డం తేలిక అనుకుందో ఏమో అందుక‌నువైన స్థలం ఎయిర్‌పోర్టు ర‌న్‌వేను ఎంపిక చేసింది. ఈ సంఘటన సోషల్‌…

జి రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

– ఉపాధి పథకాన్ని కాపాడాలని తీర్మానాలు చేస్తాం – 27 లేదా 28న కొత్త సర్పంచులతో ర్యాలీలు – కొత్త స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌ల‌కు అభినంద‌న‌లు – ఉపాధి ప‌థ‌కం పేరు మార్పుపై మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఉపాధి హామీ చ‌ట్టం పేరు మార్చి దాని స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త…

గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి

– ఆరోగ్యం-వ్యాధి, నివారణ–చికిత్స మధ్య కీలకం డయాగ్నస్టిక్స్ – విజయ మెడికల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా త‌మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే త‌మ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్ – ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి – ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ సచివాలయంలో…

పార్లమెంట్‌ సమావేశాప్ర‌తిప‌క్షాల ఆటంకాలు

– బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన…

\కోహెడ‌లో అంత‌ర్జాతీయ‌స్థాయి ఫిష్ మార్కెట్‌

– 2027 క‌ల్లా పూర్తి చేస్తాం – స్థానికుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న మంత్రి వాకిటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టు ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్…

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చారిత్రక ప్రదేశాల సందర్శన

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఈసీ ముందుగా గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం…