prajatantra_news

prajatantra_news

మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23:‌భారత మాజీ ప్రధామంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ లోని త‌న‌ ‌నివాసంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక సంస్కరణల దార్శనికుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు నడిపిన అపూర్వ మేధావి, బహుభాషా పండితుడ‌ని, పరిపాలనలో ఆయన…

అణగారిన వర్గాలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలి

– క్షయ నియంత్రణకు జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయం – చేనేత రంగానికి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 23: సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్…

‘నీళ్లు- నిజాలు’

– 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు – అసెంబ్లీలో తేల్చుకోనున్న ఇరు పక్షాలు – బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం – ఆధారాలతో సిద్ధమవుతున్న బీఆర్ఎస్                                          …

ప్రపంచవ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలి

– రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ దక్కేందుకు పక్కా ప్రణాళిక – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సత్తుపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సింగరేణి లోకల్‌గా కాదు గ్లోబల్‌గా ఎదగాలని, సింగరేణి జెండా ప్రపంచవ్యాప్తంగా ఎగిరేలా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి…

పాలమూరు పేరుతో మోసం

– పదేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు – రూ.27 వేల కోట్లు ఖర్చు.. ఫలితం సున్నా – పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులే లేవు – రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఖర్చు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

నిర్ణీత సమయానికే మేడారం పనులు పూర్తి

– 200 ఏళ్లు నిలిచేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు – డిసెంబర్ 31లోపు కీలక పనులు, జనవరి 5లోపు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 మేడా రం జాతర సందర్భంగా రెండు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని,…

ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా ఏవోయూ వీసీ చక్రపాణి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యుడిగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌-చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ సెక్రటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ రహమత్‌ బుదిమాన్‌ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా…

పీవీ సంస్కరణలతోనే దేశం ముందంజ

– ఆయన సేవలు చిరస్మరణీయం – రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం హైద్రాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాని, భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత దేశానికి అందించిన మహనీయ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పీవీ  వర్ధంతి…

దేవస్థానం పరిధిలో ఫ్లెక్సీలు తొలగించాలి

– ఆలయ ఈవోకు బీజేపీ వినతి పత్రం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: యాదగిరిగుట్ట దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆలయ ఈవో వెంకటరావుకు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ మాట్లాడుతూ కొండ కింద సింహ ద్వారం వద్ద…

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

– పూర్ణకుంభంతో ఘన స్వాగతం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీల, గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…