prajatantra_news

prajatantra_news

సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట ఘటన

– ఏడాది తరవాత పోలీసుల ఛార్జ్‌షీటు – 23మందిపై అభియోగాలు – ఎ11గా నటుడు అల్లు అర్జున్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌ సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ ‌దాఖలు చేశారు. ఏడాది తరవాత ఛార్జిషీట్‌ ‌దాఖటు చేసి, మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు…

సీడబ్ల్యూసీ భేటీలో సందడి

సోనియా, రాహుల్ తో  సీఎం రేవంత్ సరదా ముచ్చట్లు న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 27: ఢిల్లీలో కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావే శానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత…

డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ దుర్మార్గాలు

– సింగ‌రేణి డైరెక్ట‌ర్‌కు బీఆర్ ఎస్ నేత‌ల విన‌తిప్ర‌తం – సింగ‌రేణి కార్మికుల‌పై ప‌గ‌బ‌ట్టిన రేవంత్‌ – త‌క్ష‌ణ‌మే మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేయాలి – జ‌ర్న‌లిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. – జ‌ర్న‌లిస్టుల త‌ర‌పున అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం – బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27:  డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో…

పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట

– నట్టల నివారణ మందు పంపిణీ లో మంత్రి అడ్లూరి  జగిత్యాల,ప్రజాతంత్ర,డిసెంబరు27: రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివద్ధికి పెద్దపీట వేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. పాడి రైతులకు అండగా నిలిచిందన్నారు. శనివారం నక్కలపేటలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రాష్ట్రాన్ని వ‌ణికిస్తున్న చ‌లి పులి

– పడిపోతున్న కనిష్ఠ‌ ఉష్ణోగ్రతలు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 27: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత పదేళ్లలో ఎక్కువ రోజులు తీవ్రమైన చలి కమ్ముకున్నది ఈసారి శీతాకాలంలోనే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు…

భ‌ద్రాద్రిలో ఘ‌నంగా గోదావ‌రి హార‌తి

-ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంతో పుల‌కించిన భ‌ద్రాద్రి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 :  పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి తల్లికి హారతి వైభవంగా జరిగింది. జైశ్రీరామ్ జైశ్రీరామ్ నామస్మరణతో గోదావరి నది తీరం పులకించింది.  శ్రీరామచంద్రమూర్తి దివ్య సన్నిధానంలో ప్రవహిస్తున్న గోదావరి నది అపారమైన మహిమ కలిగినదని, ఈ నదిలో నిత్యం…

దళితుల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటారా?

-దుందిభి నదిలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల ఇసుక దోపిడీ -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాపతంత్ర,డిసెంబరు27:మెడికల్‌ ‌కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్‌ ‌కల్చర్‌ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని ఆక్షేపించారు. దుందిభి నదిలో బీఆర్‌ఎస్‌,…

ఎదురొడ్డి గెలిపించిన నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు

– స‌ర్పంచ్‌ల ఆత్మీయ స‌మావేశంలో కేటీఆర్‌ -కాంగ్రెస్ ఒత్తిళ్ల‌కు లొంగిపోవ‌ద్దు – ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త కేసీఆర్‌దే – మా హ‌యాంలో తెలంగాణ‌కు 30 అవార్డులు – జిల్లా స్థాయిలో లీగ‌ల్ సెల్స్ ఏర్పాటు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన…

మళ్లీ యూరియా కష్టాలు మొదలు

– చలిలో క్యూలు కడుతున్న రైతులు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27: యాప్‌ ‌వచ్చినా యూరియా కష్టాలు షరా మామూలు అన్నట్లుగా సాగుతున్నాయి. గ‌జ‌గ‌జ‌లాడించే చలిలో రైతులు క్యూలో చెప్పులు, కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించండని వేడుకుంటున్నారు. వానకాలంలో యూరియా కోసం గంటలతరబడి క్యూలోనే…

ఆదివాసీల‌కు మ‌హాన‌గ‌ర సంద‌ర్శ‌న‌

– న‌గ‌ర జీవ‌న విధానంపై అవ‌గాహ‌న‌ – చారిత్ర‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల సంద‌ర్శ‌న‌ – సాంస్కృతిక‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హామీ ఉట్నూరు (ఆదిలాబాద్‌ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27: ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూప‌ల్లి…