prajatantra News

prajatantra News

గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక!

Rural agricultural progress

పట్టణీకరణ వేగవంతమౌతున్న దృశ్యాన్ని ప్రభుత్వ నిర్వాహకుల ప్రగతిశీల స్వభావులు ప్రశంసా దృక్కులతో వీక్షిస్తూ ఉండడం వర్తమాన వాస్తవం. పల్లెటూళ్లు ప్రగతికి పట్టుకొమ్మలన్నది పాతబడిన సాంఘిక శాస్త్ర పాఠం. ఒకప్పుడు మూడు దశాబ్దాల క్రితం మనదేశపు జనాభాలో ఎనబయి శాతం పల్లెల్లో నివసిస్తున్నారని, అందువల్ల గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక అని నోరున్న…

దేవదేవుని ఆగ్రహానికి ఎవరు గురవుతారు ..?

Tirupati Prasadam Controversy

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఆంధ్రదేశంలో భక్తితత్వం పొంగి పొర్లుతూ డ్రైనేజీల్లో కూడా కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఆంధ్రులకు భక్తి లేదా భావోద్వేగాలు ఏమి వొచ్చినా పట్టుకోవడం కష్టమే. తాజాగా పవిత్ర తిరుమల ఆలయంలో లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా వివాదమైంది. దీని చుట్టూ రాజకీయాలు విశేషంగా ముదురుతున్నాయి. తిరుమల ఆలయంలో అపచారం జరిగిందనే అంశంపై…

జమిలీ ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

 ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వొస్తేనే సరిపడంతా ఫోర్స్ లేదని, సిబ్బంది లేదని 8 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు 29 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు.. ఇది సాధ్యమయ్యే పనేనా.! లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు…

సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత

కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ‌సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు

ITIs/ATCs, Polytechnic Colleges under Young India Skill University: Chief Minister Revanth Reddy

యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు ..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి…

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి  ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ  ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు  ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ…

అరికెపూడిని ఎలా నియమిస్తారు..

పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…

రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్‌ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం తన…

అసలు సిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ

నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్‌ ఏచూరీతో మాబంధం రక్త సంబంధం రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అసలుసిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్‌ఎస్‌ నేతల కెటిఆర్‌ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ…