prajatantra News

prajatantra News

నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు పై మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ…

ఆ ఆరుగురు ఎవరు..?

మంత్రివర్గ విస్తరణపై వీడని ఉత్కంఠ నాన్చుతున్న కేంద్రం ఆశ‌ల పల్ల‌కీలో సీనియ‌ర్లు ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) కాంగ్రెస్‌ అధికారం చేపట్టి దాదాపు పదినెలలు కావొస్తున్నా, ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేప్పుడు తనతో కలిపి పదొండు మంది మంత్రులకు కేబినెట్‌లో అవకాశం లభించింది. దీంతో…

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మోదీ

రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచార‌ని, బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్ర‌ధాని నరేంద జన్మదినం సందర్భంగా భారతీయ…

భారత్‌కు రానున్న 4వేల‌ పురాతన వస్తువులు

ప్రధాని మోదీ పర్యటనలో అమెరికా కీల‌క‌ నిర్ణయం క్వాడ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ,సెప్టెంబర్‌23: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాత‌న‌మైన‌ 4 ‌వేల వస్తువులను భారత్‌ ‌కు ఇచ్చేయడానికి అమెరికా అంగీక‌రించింది. భారత్‌ ‌నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.…

కులగణన అంటేనే ప్రధానికి భయం

Congress leader Rahul Gandhi

బీజేపీ బహుజన వ్యతిరేకి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  విమర్శలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 23: ‌కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ బహుజన వ్యతిరేకి ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు.  బహుజనులు వారి హక్కులను పొందడం మోదీకి బహుశా…

కావూరి హిల్స్‌లో ఆక్రమణ కూల్చివేత

కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌23:  ‌హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్టస్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్మాణాలను తొలగించారు. అనంతరం…

దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ను గుర్తించండి..

అప్పటి వరకు కూల్చివేతలు వొద్దు.. బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌23,ఆర్ఎన్ఏ : ‌చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ ‌కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతల పై హైకోర్ట్ ‌స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర…

ఖమ్మంలో పంటలు ఎండుతున్నా క‌నిపించ‌వా?

కృష్ణాలో నీళ్లున్నా..ఎందుకు ఇవ్వడం లేదు గండ్లు పూడ్చడంలో నిర్లక్ష్యం ఎందుకు 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా? మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 23 : ఖమ్మం జిల్లాలో పంటల‌న్నీ ఎండిపోతున్నాయ‌ని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్…

రాష్ట్రంలో గూండా రాజ్యం

సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్ర‌జాస్వామికం.. కాంగ్రెస్‌ ‌తొత్తులుగా పోలీసులు నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి  ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని,రాష్ట్రంలో గుండా రాజ్యం న‌డుస్తోంద‌ని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నార‌ని  మాజీ…

అర్హులైన పేదలందరికీ రేషన్‌,‌హెల్త్ ‌కార్డులు

త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎంపిక ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన భద్రాచలం/ఇల్లందు , ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌ అర్హులైన పేద‌లంద‌రికీ రేష‌న్ కార్డుల‌, హెల్త్ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌ ‌సమాచార పౌర  సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు.  సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…