prajatantra News

prajatantra News

ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఆరోపణలు

Harish Rao lashed out at Congress MP Anil Yadav

కాంగ్రెస్‌ ఎం‌పి అనిల్‌ ‌యాదవ్‌పై  హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30 : ‌ప్రజా సమస్యలపై పోరాడుతున్న త‌న‌పై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెరలేపింద‌ని  ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ ‌చేయడానికి గోబెల్స్ ‌ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్‌ ‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్న…

వన్‌ ‌నేషన్‌ ‌పేరుతో ప్రజాస్వామ్యం ఖూనీ

CPI National Secretary Narayana

రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మోదీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 :‌ వన్‌ ‌నేషన్‌ ‌పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌ని ఆరోపించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పోరాటానికి…

మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదు

మూసీలో మార్కింగ్‌ ‌చేపట్టడం లేదు ఇదంతా మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌కార్యక్రమం హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్ స్ప‌ష్టీక‌ర‌ణ‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ‌మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో…

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

శని, ఆదివారాల్లోనే కూల్చివేతల‌ మతలబు ఏంటి ఓనర్లకు త‌గిన‌ సమయం ఇవ్వరా? చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం వొచ్చేనెల 15 వరకు విచారణ వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: ‌హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ‌గా దీనిపై సోమవారం…

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి

శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా గుర్తించారు? లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆధారాలు ఉన్నాయా? వివరాలు తెలియకుండా సీఎం ఎలా ప్రకటిస్తారు.. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్‌ ‌దర్యాప్తుపై అనుమానాలు ‘సుప్రీమ్‌’ ‌ సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 30: ‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా…

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై స‌ర్కారు క‌స‌ర‌త్తు …

3 నుంచి 7 వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ రాష్ట్రంలో 238 ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్ర‌క్రియ‌ ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా బృందాలు కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మే… అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు హైద‌రాబాద్ , ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : తెలంగాణ ఫ్యామిలీ…

ద‌స‌రా లోపు ఉపాధ్యాయుల‌ నియామ‌కాలు

వొచ్చే నెల 9న నియామ‌క ప‌త్రాలు అందిస్తాం.. గ‌త ప‌దేళ్ల‌లో విద్యారంగం నిర్వీర్య‌మైంది.. డీఎస్సీ 2024 ఫ‌లితాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : దసరా లోపు కొత్త‌ టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

అక్రమార్కులను హడలెత్తిస్త్తున్న హైడ్రా!

HYDRA is preparing a comprehensive plan

 సవాళ్లు .. ప్రతిసవాళ్లతో  మరింత హీటెక్కుతున్న బుల్డోజర్‌ పాలిటిక్స్‌ అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా పేరు చెబితేనే రాజకీయ నాయకులకు కూడా కంటివిరీద కునుకు పట్టడం లేదు. కెసిఆర్‌ హయాంలో అక్రమాలను కూల్చేస్తామని హడావిడి చేశారు. అప్పుడే ఎన్‌ కన్వెన్షన్‌, అయ్యప్ప సొసైటీలపై పడ్డారు. కానీ తరవాత ఏదో మతలబు జరిగింది. ఆగిపోయారు. ఇప్పుడు వారే అంటే…

దిల్లీకి సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30:  ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత దిల్లీలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వొస్తున్న…

వివక్ష.. వేధింపులు షరా మామూలేనా?!

చిత్రపరిశ్రమలోకి ఉత్సాహంగా వచ్చిన మగువలను మృగాళ్ల.. వదలడం లేదు. అక్కడ విలువలు మృగ్యం. మగ పెత్తనమే ఎక్కువ. ఆడవాళ్లంటే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఓ రకంగా సమాజంలో మగసామ్రాజ్యం ఎక్కడ్కెనా ఉందంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పక తప్పదు.  చిత్ర పరిశ్రమ..అది దేశంలో ఏభాషలో అయినా కావొచ్చు.. ఆడవాళ్లను లొంగదీసుకోకుండా నడిచిన…