prajatantra News

prajatantra News

డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు రూప‌క‌ల్ప‌న‌కు అడుగులు

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ ‌సర్వే నేడు ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: ‌కుటుంబ డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు ప్రొఫైల్‌ ‌రూపకల్పన ప్ర‌క్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డును అమ‌లులోకి తీసుకునిరాబోంది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త్‌  కార్డుల వివరాలను పొందుపర్చనుంది.…

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు

నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు…

దత్త మండపం ఏర్పాటు హర్షణీయం..

Chief Minister Revanth Reddy at the opening ceremony of Dutta Mantap

దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉన్న‌త సంక‌ల్పంతో ఇక్క‌డ ద‌త్త మండ‌పాన్ని ఏర్పాటు చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర‌ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషక‌ర‌మ‌ని…

వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి?

issued by the Supreme Court

 అటవీ హక్కుల కల్పనలో అడుగడుగునా మొకాలు అడ్డు మన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్రాలు  ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వొచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది?…

పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

Pawan Kalyan visits tirumala with his two daughters

వేదాశీర్వచనం చేసిన పండితులు కూతుళ్లతో కలసి తిరుమల శ్రీవారి దర్శనం చిన్నకూతురుతో డిక్లరేషన్‌ ఇచ్చిన పవన్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్‌… దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు. మంగళవారం కాలిబాటన తిరుమలకు వచ్చిన ఉపముఖ్యమంత్రి  బుధవారం…

ఎవరి కోసం మూసీ సుందరీకరణ?

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్…

ప్రతి కుటుంబానికి హెల్త్‌ ప్రొఫైల్‌

Govt. intensifies work on providing digital family health card

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ సర్వే  ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ డిజిటల్‌ హెల్త్‌ కార్డు ప్రొఫైల్‌ రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నది. ఈ మేరకు డిజిటల్‌ హెల్త్‌ కార్డును అమల్లోకి తీసుకుని రాబోతున్నది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త కార్డుల వివరాలు పొందు పర్చనుంది. ఈ మేరకు…

స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని బలోపేతం చేద్దాం

విద్యార్థులతో కలసి స్వచ్ఛభారత్‌లో ప్రధాని మోదీ  జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ’నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. విూరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని…

గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

స్టడీ సెంటర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు…. బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 1 : గురుకులాల్లో  అధికారులు, సిబ్బంది ప‌నితీరునుమెరుగుప‌రుచుకోవాల‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మంగ‌ళ‌వావారం స‌చివాల‌యంలో  బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర…

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

‌బిజెపి దీక్షలో మండిప‌డిన‌ ఎంపి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌1: ‌మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడంటూ మాల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. నగరంలోని ఇందిరాపార్క్ ‌వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌…