prajatantra News

prajatantra News

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

దసరాకు మంత్రివర్గ విస్తరణ  ..!

కొండా సురేఖకు ఉద్వాసన తప్పదా ..? రెండు రోజుల్లో విస్తరణ పై నిర్ణయం ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దసరాకు మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుండి మంత్రివర్గాన్ని విస్తరించే…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి  న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

సింగరేణి కార్మికుల సంక్షేమ‌మే ధ్యేయం..

బోనస్‌ ‌చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ‌త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం…

మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం…

తుదిదశకు మావోయిస్టు తీవ్రవాదం

ఛత్తీస్‌గఢ్‌ ‌విజయం అందరికీ ప్రేరణ తీవ్రవాదం అంతానికి కలిసి పనిచేద్దాం.. ఆయుధాలు వొదిలేసిన 13 వేల మందికి పైగా మావోయిస్టులు గిరిజనులకు అభివృద్ది పథకాలు చేర్చాలన్నదే లక్ష్యం మావోయిస్ట్ ‌ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూదిల్లీ, అక్టోబర్ 7: ‌మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర హోం శాఖ…

అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…

చిత్రసీమలో భగ్గుమన్న పరువు లొల్లి!

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలలో ఉంటున్న అసభ్యకరమైన సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించ లేని పరిస్థితి..డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళల పరువు పోవడం లేదా? ఆ సమయాలలో చూసిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి కదా, పరువు నష్టం దావా వేసుకోవొచ్చునా..? ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి స్వంత భవనాలు…

గాంధేయవాదం సమాధికి గాడ్సే అనుచరుల కుట్ర

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో…

మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…