Prajatantra News 1

Prajatantra News 1

గిరిజన సాంప్రదాయాలతో  స్వాగతం                  

పిఓ రాహుల్‌కు గవర్నర్‌ అభినందనలు ట్రైబల్‌ ‌మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌   ‌భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌ ‌మ్యూజియంను  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్‌ ‌కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌ట్రైబల్‌ ‌మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌…

భద్రాద్రిలో మార్మోగిన రామ నామస్మరణ

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ‌ప్రముఖ పుణ్యక్షేత్రమై సీతారాచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ రాముడు పట్టాభిరాముడిగా మారారు. ఆ తరువాత భద్రాచలంలోని కల్యాణ రామునికి సోమవారం శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మిథిలా ప్రాంగణం అంతా పులకించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని భక్తుల…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు..  కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించి, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని…

1995 నాటి చంద్రబాబు నాయుడు ఎక్కడ?

ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో 1995 నాటి చంద్రబాబు నాయుడును ఇక మీదట చూస్తారని ముఖ్యమంత్రి చెప్పడం ఉత్తుత్తిదేనా? ఈ హెచ్చరిక అధికారుల కేనా? ఆ సమ యంలో మంత్రులు కూడా వున్నారు. ఒకవేళ అధికారులకే అనుకున్నా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీల పోబిడి లేదు. అయితే మరల జరిగిన జిల్లా కలెక్టర్ల…

ట్రంప్‌ ‌సుంకాల మోతతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌

Domestic stock market crashes

ఏ‌ప్రిల్‌ 7‌న భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గణనీయమైన నష్టాలను చవిచూసింది, డొ నాల్డ్ ‌ట్రంప్‌ ఏ‌ప్రిల్‌ 2‌న దేశా లలో సీయింగ్‌ ‌టా రిఫ్‌లు విధించిన తర్వాత వాణిజ్య యుద్ధంపై ఆం దోళనల కారణంగా సెన్సెక్స్ 2,227 ‌పాయింట్లు అలాగే నిఫ్టీ 50 22,200 పాయింట్ల కంటే తక్కువగా ముగిశాయి. భారత షేర్‌ ‌మార్కెట్‌ ‌రక్తపాతం…

వేసవిలో పండ్లు భుజించడం ఉత్తమం

 రంగు రంగుల శీతల పానీ యాలు అనర్థదాయకం. వేసవి రానే వొచ్చింది, రోడ్ల వెంబడి  శీతల పానీయాలు, గోళీ సోడా, నన్నారి, సుగంధ పాలు, బాదాం పాలు, పండ్ల రసాలు, ఐస్క్రీమ్‌ ‌లు, ఐస్‌ ‌షాపులు, లస్సీ  పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. తిండి ధ్యాస ఎక్కువ గల స్వభావాన్ని జిహ్వ చాపల్యం…

5 ట్రిలియన్ ఎకానమీ కి పెద్ద సవాల్ ..!

A big challenge for the 5 trillion economy..!

గత వారం అమెరికా అధ్యక్షుడు పలు దేశాల ఎగుమతుల పై విధించిన సుంకాల పై ప్రభావం చూపిన దేశాలలో నే కాక అమెరికా లో కూడా వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి .  అమెరికా పలు నగరాల్లో  ట్రంప్ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. భారత మీడియా కొంచం అతిగా చూపెడుతుందంటూ అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అంటుండగా  లోక్…

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…

ఘనంగా గ్రూప్ -1 ర్యాంకర్ అపూర్వకు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 :  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు, మల్టీ జోన్ 1 లో ఏడో ర్యాంకు సాధించిన మంద అపూర్వకు స్థానిక కార్పొరేటర్ గుజ్జుల  వసంత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మంద అపూర్వ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో…

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…