Prajatantra News 1

Prajatantra News 1

సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరాలి

అధికారులు ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో గ్రామ సభలను నిర్వహించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి  దామోదర రాజనర్సింహ. మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమ‌లు జ‌రిగేలా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ…

 అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి..

కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జనవరి16 :  తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో దిల్లీలో  ఆయ‌న కార్యాల‌యం ఇందిరా…

స్వేచ్ఛగా పనిచేయండి

Minister Seethakka

నిబద్ధతతో పనిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందండి.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శాఖల వారీగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలపై సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16 : అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ‌కుండా స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా ప‌నిచేయాల‌ని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ…

విద్యార్థులకు ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్..

టీ – వర్క్స్, స్కిల్ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘టీ వర్క్స్’, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…

మహా కుంభ మేలా లో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం 

ప్రయాగ్ రాజ్,జనవరి16: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేలా లో ప్రయాగ్ రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన…

 ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 15: ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని దాదాపు 300 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పత్తి మార్కెట్‌కు ఈనెల 16వ…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 15:‌సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని…

నెలాఖరు లోపు నామినేటెడ్‌, ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్ల భర్తీ !

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాలపై విస్తృత‌ చర్చ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో నేతల భేటీ రాహుల్‌ ‌పర్యటన, పార్టీ పదవులపైనా చర్చ వివరాలు వెల్లడించిన పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ న్యూ దిల్లీ,  ప్రజాతంత్ర జనవరి15: ‌తెలంగాణలో రాహుల్‌ ‌పర్యటనపై కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ‌రాష్ట్ర నేతలతో చర్చించారు. పార్టీ పటిష్టత…

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌

‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ‌తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా బదిలీ అయ్యారు. 1964 జూన్‌…