Prajatantra News 1

Prajatantra News 1

జర్నలిస్ట్ అ‌క్రిడిటేషన్‌ ‌కార్డుల మంజూరుపై కసరత్తు

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టో బర్‌ 26 : ‌రాష్ట్రంలోని వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు అక్రిడి టేషన్‌  ‌కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ…

పోలీసుల ఆందోళనల వెనక కుట్ర!

పోలీసు ఉన్నతాధికారుల అనుమానం ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన రాష్ట్ర డిజిపి జితేందర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌26: ‌తెలంగాణ పోలీస్‌ ‌బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్‌ ‌శాఖ గుర్రుగా ఉంది.  విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్‌ ‌శాఖ భావిస్తోంది. ఈ…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల ఆందోళనలు

ప్రత్యక్ష నిరసనల్లో కుటుంబాలతో సహా పోలీసులు వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు…

కొడంగల్‌ ‌నుంచే రేవంత్‌ ‌పతనం

BRS working president KTR said that the rebellion has started

కాంగ్రెస్‌ ‌నేతలు పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక తిరుగుబాటు మొదలైందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది రేవంత్‌ ‌రెడ్డి కొడంగల్‌ ‌నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

ఇం‌దిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ ‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని , రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా…

కేసీఆర్ కుటుంబంపై చర్యలకు సర్వత్రా డిమాండ్..

కమీషన్ల కోసమే కాళేశ్వరం  నిర్మాణం అన్నికేసులపైనా ముమ్మ‌ర‌ విచారణ అవినీతి నేతలను ఎవ‌రినీ వొదిలే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది కేబినేట్‌ ‌విస్తరణ అధిష్ఠానం, సిఎం చూస్తారు త్వరలోనే పార్టీ పునర్‌వ్యవస్థీకరణ మీడియాతో ఇష్టాగోష్ఠిలో  పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ‌కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ప్రపంచానికంతా తెలిసిందని,…

తనిఖీలు లేకుండానే మేడిగడ్డకి సబ్‌స్టాన్షియల్‌ ‌పత్రం

కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు  సిఈ సుధాకర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌26 : ‌కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు చీఫ్‌ ఇం‌జినీర్‌ (‌సీఈ) సుధాకర్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ఆయన్ను విచారించింది. డీపీఆర్‌ ‌తయారీ పనులను నామినేషన్‌ ‌పద్ధతిన వ్యాప్కోస్‌కు అప్పగించినట్లు సుధాకర్‌రెడ్డి కమిషన్‌కు తెలిపారు. తనిఖీలు లేకుండానే…

హైదరాబాద్‌ అంటేనే అందరి గుండె చప్పుడు…!

కాకతీయ కలగూర గంప – 4 హైదరాబాద్‌ పాత ముచ్చట్లు అంటే ఎప్పటి గురించి చెప్పాలని అనుకున్నప్పుడు 1960 దశకం చివరి సంవత్సరాల గురించి అని నిశ్చయించుకున్నాము. ఎందుకంటే 1964 నుండి భారత ప్రభుత్వం అనేక భారీ పరిశ్రమలు (బి.హెచ్‌.ఇ.ఎల్‌, హెచ్‌.ఎం.టి, హెచ్‌.ఏ.ఎల్‌, ఈసీఐల్‌), దేశ రక్షణకు సంబంధించిన రీసెర్చ్‌ పరిశ్రమలు (డి.ఆర్‌.డి.ఎల్‌, డి.ఎం.ఆర్‌.ఎల్‌, బి.డి.ఎల్‌),…

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం…

నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత. ఇందు నిద్రపోవడం లేదా కోరుకున్నంత సేపు నిద్రపోవడం కష్టంగా ఉండవొచ్చు. నిద్రలేమి శరీర, మానసిక,  భావోద్వేగ పరిధుల్లో చాలా ప్రభావాలు చూపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గింపు..  ఇన్‌మ్యూన్‌ సిస్టమ్‌ బలహీనపడుతుంది. దాని వలన వ్యాధులు సులువుగా చేరవొచ్చు.  జీర్ణ సమస్యలు..  కడుపులో మంట, అజీర్ణం మొదల్కెన సమస్యలు రావొచ్చు.…

మహిళా చట్టాలపై అవగాహన అవసరం!

Awareness of women's laws is essential!

స్త్రీ పురుషులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా  సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…