deccan.com

deccan.com

రుణ‌మాఫీపై ప్ర‌త‌ప‌క్షాలు కారు కూత‌లు

ponguleti srinivas fire on brs leaders

డిసెంబర్‌లో మిగిలిన రైతులకు రుణమాఫీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్  ‌రెడ్డి వెల్లడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మిగిలిన రైతులకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న‌ కారుకూతలను న‌మ్మొద్ద‌ని చెప్పారు. ఎవరైనా తమకు రుణమాఫీ జరగకుంటే అధికారులతో సంప్రదించాలని అన్నారు. ఖమ్మం జిల్లా…

యువశక్తితో ఎన్నో అద్భుతాలు..

విక‌సిత్ భార‌త్ వైపు ప‌రుగులు రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి భారతదేశంలోని యువత అత్యంత శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంద‌ని, యువత మేధస్సుతో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తోంద‌ని,  భవిష్యత్తులో మరింత శక్తితో అద్భుతాలు సాధించ‌వ‌చ్చ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ రోజ్‌గార్ మేలాలో భాగంగా 180 మంది యువతీ యువకులకు…

జన్వాడలో సారాబుడ్లతో దీపావళి

మద్యంతో కెటిఆర్‌ ‌దీపావళి వేడుకలు తప్పు చేయకుంటే రాజ్‌ ‌పాకాల ఎందుకు ప‌రార‌య్యారు? మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టీకరణ ‌దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు. కానీ, జన్వాడ ఫామ్ హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయి. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్‌ ‌దీపావళి జరుపుకొంటున్నారా? జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్‌ ‌కట్టుకథలు హాస్యాస్పదం. ప్రభుత్వం…

‘అభివృద్ధి’ పేరుతో వృక్ష సంహారం!

Deforestation in the name of 'development'!

నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. దేశ రాజధాని దిల్లీ  విషయమే తీసుకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కాలుష్యం కారణంగా తాను వాకింగ్‌కు కూడా వెళ్లలేక పోతున్నానని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.…

ఫలితమివ్వని బాల్య వివాహ నిరోధక చట్టం!

Early Marriage in Nepal

దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పదే పదే చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు.  విధానాలు ,  చట్టాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు , రాజకీయ నాయకులు అధికారులు సామాజికవేత్తలు  జోక్యం చేసుకొంటున్న  ఫలితం కనిపించడంలేదు.   జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌  2023-24 లో దాదాపు 11 లక్షల మంది మైనర్‌లకు వివాహాలు…

ప్రజలకు మేలు చేసే సంస్కరణలేవీ?

 ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం… సమాంతరంగా సాగుతున్న వైనం…   దేశంలో ప్రధాని మోదీ  అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి.   ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం అన్నది సమాంతరంగా సాగుతోంది. అయినా కిందిస్థాయిలో ఏం జరుగు తున్నదో తెలుసుకోలేక పోతున్నారు.…

వొచ్చే నెల 6 నుంచి కులగణన

కుల గణనలో తెలంగాణ ఒక మోడల్   ప్రజల అభిప్రాయానికి పట్టం కడతాం.. నేడు  కలెక్టర్లతో కాన్ఫ‌రెన్స్ కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క…

దేశవ్యాప్తంగా జన గణనకు సన్నాహాలు!

Preparations for population census across the country!

వొచ్చే ఏడాది నుంచి ప్రారంభం.. 2028లో లోక్ స‌భ‌ నియోజకవర్గాల పునర్విభజన ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28 : న్యూదిల్లీ : జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2025లో జనగణనను ప్రారంభించాలని కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2025లో మొదలై 2026 వరకూ జన గణన ప్రక్రియ…

రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కాదు.. ప్ర‌జా పీడ‌న‌

Former minister Harish Rao fired on CM Revanth

ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదు. విద్యార్థుల నుంచి రైతుల వరకు అందర్నీ రోడ్లపైకి తెచ్చారు.. సీఎం రేవంత్‌పై ఫైర్ అయిన మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 28 : రాష్ట్రంలో 11 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాల‌న చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడనగా అనిపిస్తోంద‌ని, ఏ…

కొన‌సాగిన‌ బెటాలయిన్‌ ‌పోలీసుల నిరసనలు

సచివాలయ ముట్టడికి యత్నం.. ప‌లువురి అరెస్టు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:‌ రాష్ట్రమంతటా ఒకే పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకొని సచివాలయం వద్దకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ వస్తున్న వారిని ఎన్టీఆర్‌…